Thursday, 4 July 2019

విజయవాడలో తొలి ఆధార్ సేవా కేంద్రం

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిర్వహణలో ఆధార్ సేవా కేంద్రాలు మొదటిసారిగా ఢిల్లీ, విజయవాడలలో జూలై 2న ప్రారంభమయ్యాయి.2019, ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా మరో 53 నగరాల్లో 114 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం అంచనా వ్యయం రూ.300-400 కోట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలో అక్షరధామ్ మెట్రో స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటైన సేవా కేంద్రం రోజుకు 1,000 నమోదు/నవీకరణ అభ్యర్థనలను పూర్తిచేయనుండగా.. విజయవాడ కేంద్రం 500 వరకు అభ్యర్థనలను పూర్తిచేయనుంది.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...