- ఈ నెల(ఫిబ్రవరి) 25కల్లా అర్హుల వివరాలను పీఎం కిసాన్ పోర్టల్లో నమోదు చేస్తే ఆ మరుసటి రోజు నుంచే రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతాయని రాష్ట్ర వ్యవసాయశాఖకు తెలిపింది.
- అర్హులందరినీ గుర్తించే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు సేకరించిన వారి వివరాలు నమోదు చేయాలని సూచించింది.
- మార్చి నెలాఖరులోగా అర్హులైన ప్రతీ రైతు ఖాతాలో తొలి విడత రూ.2 వేలు జమ చేయనున్నారు.
- బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించిన రోజున రాష్ట్ర వ్యవసాయశాఖ లెక్కకట్టిన ప్రకారం రాష్ట్రానికి దాదాపు మూడు వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు.
- కానీ తాజా మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రానికి రూ.700 కోట్లు రావచ్చని తెలుస్తోంది
Friday, 8 February 2019
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) పథకం కింద తెలంగాణకు రూ. 700 కోట్లు
Subscribe to:
Post Comments (Atom)
ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు
Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment