Friday, 8 February 2019

శబరిమల ఆలయం లోనికి మహిళల ప్రవేశంపై సుప్రీమ్ తీర్పును గౌరవించిన ట్రావెన్‌కోర్‌ బోర్డు‌


  • కేరళలోని పవిత్ర శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ట్రావెన్‌కోర్‌  బోర్డు తన వైఖరి మార్చుకుని, ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని  బోర్డు న్యాయస్థానానికి తెలిపింది.
  • ట్రావెన్‌ కోర్‌ బోర్డు తరఫున సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపించారు. ‘మతాచారాలు అందరికీ సమానంగా ఉంటాయని ఆర్టికల్‌ 25(1) చెబుతోంది. జీవ సంబంధిత లక్షణాల కారణంగా మహిళలపై వివక్ష చూపించడం సరికాదు. 
  • శబరిమల అంశంలో న్యాయస్థానం తీర్పును అంగీకరిస్తున్నాం’ అని ద్వివేది తెలిపారు
  • శబరిమలలో 10-50ఏళ్ల వయసులోపు మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ గతేడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది. 
  • Kerala Capital: Thiruvananthapuram
  • Chief minister: Pinarayi Vijayan

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...