Monday, 4 February 2019

సీబీఐ నూతన డైరెక్టర్‌గా రిషి కుమార్‌ శుక్లా

  • కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి రిషి కుమార్‌ శుక్లా నియమితులయ్యారు.
  • ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శుక్లాను ఎంపిక చేసింది.
  • శుక్లా నియామకాన్ని కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదించింది.
  • శుక్లా రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
  • శుక్లా గతంలో మధ్యప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు.
  • శుక్లా 1983 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్‌. కాంగ్రెస్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...