- కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన డైరెక్టర్గా ఐపీఎస్ అధికారి రిషి కుమార్ శుక్లా నియమితులయ్యారు.
- ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్లాను ఎంపిక చేసింది.
- శుక్లా నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది.
- శుక్లా రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
- శుక్లా గతంలో మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేశారు.
- శుక్లా 1983 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది.
Monday, 4 February 2019
సీబీఐ నూతన డైరెక్టర్గా రిషి కుమార్ శుక్లా
Subscribe to:
Post Comments (Atom)
ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు
Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment