Saturday, 14 September 2019

దేశంలోనే తొలిసారిగా దండుమల్కాపురంలో సూక్ష్మ,చిన్న పరిశ్రమల ప్రత్యేక పార్కు :

కొత్త పారిశ్రామిక పార్కులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల సమీకరణ కోసం వచ్చే నాలుగేళ్ల కాలానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
 దేశంలోనే తొలిసారిగా దండుమల్కాపురంలో నిర్మిస్తున్న సూక్ష్మ,చిన్న పరిశ్రమల ప్రత్యేక పార్కును అతి త్వరలోనే ప్రారంభిస్తాం. మహిళా పార్కుల కోసం భూములను కేటాయించాం. వాటిల్లోనూ పనులు వేగవంతం చేయాలి అని మంత్రి చెప్పారు.
 TSIIC MD – వెంకటనర్సింహారెడ్డి

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...