Thursday, 26 December 2019

✍ కరెంట్ అఫైర్స్ 20 డిసెంబర్ 2019 Friday ✍ eenadunews

✍  కరెంట్ అఫైర్స్ 20 డిసెంబర్ 2019 Friday ✍

  Daily Current affairs prepared from Eenadu, The Hindu newspaper and from online current affair websites, Wikipedia etc..

  జాతీయ వార్తలు

భారత్కు కోర్టు ఖర్చులు చెల్లించండి.  నిజాం నిధుల కేసులో పాకిస్థాన్కు బ్రిటన్ హైకోర్టు ఆదేశం :

   
i. హైదరాబాద్ నిజాం లండన్లోని ఒక బ్యాంకులో దేశ విభజన సమయంలో డిపాజిట్ చేసిన నిధులపై దశాబ్దాలపాటు నలిగిన వివాదాన్ని పరిష్కరించి భారత్కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన బ్రిటన్ హైకోర్టు, ఈ వ్యాజ్యంలో భారత్కు అనుకూలంగా మరో తీర్పు ఇచ్చింది.
ii. ఈ వ్యాజ్యానికి సంబంధించి కోర్టు ఖర్చుల్లో 65శాతం మేర చెల్లించాలని పాకిస్థాన్ను ఆదేశించింది. అంటే భారత్కు సుమారు రూ.25.78కోట్లు పాకిస్థాన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే నిష్పత్తిలో నిజాం వారసులకు కూడా చెల్లించాలి.
iii. నిజాంకు చెందిన దాదాపు 35మిలియన్ పౌండ్లు లండన్లోని న్యాట్ వెస్ట్ బ్యాంక్లో మూలుగుతున్నాయి. వీటిపై తమకు హక్కు కల్పించాలని పాకిస్థాన్ దావా వేసింది. అయితే నిజాం వారసులు ప్రిన్స్ ముఖరమ్ ఝా తదితరులు భారత్తో చేయి కలిపి పాకిస్థాన్కు వ్యతిరేకంగా వ్యాజ్యం నడిపారు.

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకాలు

అటల్ ఇన్నోవేషన్ మిషన్ :


i. పాఠశాల విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి పెంచి, పరిశోధనల వైపు ఆకర్షించే లక్ష్యంతో 2016లో కేంద్రం అటల్ ఇన్నోవేషన్ మిషన్(AIM) పేరిట పథకాన్ని ప్రవేశపెట్టింది.
ii. అందులో భాగంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లోని 6-10 తరగతుల విద్యార్థులు ప్రయోగాలు చేస్తూ నేర్చుకునేందుకు వాటిని నెలకొల్పుతున్నారు. అయిదేళ్లలో కేంద్రమే అందుకు రూ.20లక్షలు మంజూరు చేస్తుంది.
iii. సైన్స్ కిట్లు, త్రీడీ ప్రింటర్లు, ప్రయోగశాలలకు అవసరమైన పరికరాల కొనుగోలుతో పాటు సహాయకుడి వేతనం, నిర్వహణకు వాటిని మంజూరుచేస్తారు. ఈ పథకాన్ని నీతిఅయోగ్ పర్యవేక్షిస్తుంది

తెలంగాణ వార్తలు

తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ చింతపట్టి వెంకటరాములు. మానవహక్కుల కమిషన్ ఛైర్మన్గా జస్టిస్ గుండా చంద్రయ్య :


i. తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చింతపట్టి వెంకటరాములు, ఉపలోకాయుక్తగా విశ్రాంత జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి వొలిమినేని నిరంజన్రావులు నియమితులయ్యారు.
ii. మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య, సభ్యులుగా విశ్రాంత జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి నడిపల్లి ఆనందరావు (జ్యుడిషియల్), మహమ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ (నాన్ జ్యుడిషియల్) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
iii. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరి పేర్లను ఖరారు చేశారు. సీఎం కేసీఆర్తో పాటు శాసనసభలో ప్రతిపక్ష ప్రతినిధిగా మజ్లిస్ శాసనసభ్యుడు ఖాద్రి, మండలి విపక్ష నేత జాఫ్రీ, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిలతో కూడిన కమిటీ సమావేశమై లోకాయుక్త, ఉపలోకాయుక్తలను ఎంపిక చేసింది.
iv. వీరితో పాటు అదనంగా హోంమంత్రి మహమూద్అలీతో కూడిన కమిటీ మానవహక్కుల సంఘం ఛైర్మన్, సభ్యులను ఎంపిక చేసింది. లోకాయుక్త, ఉపలోకాయుక్తలు అయిదేళ్ల పాటు, మానవహక్కుల సంఘం చైర్మన్, సభ్యులు మూడేళ్లపాటు పదవుల్లో ఉంటారు.
లోకాయుక్త జస్టిస్ సీవీ రాములు :
v. 1949 ఫిబ్రవరి 20న నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఆచన్పల్లి గ్రామంలో జన్మించారు. 1978లో ఔరంగాబాద్లోని మరఠ్వాడా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ ఉత్తీర్ణులయ్యారు.
vi. 2004 జూన్ 24న హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2011 ఫిబ్రవరి 19న పదవీ విరమణ పొందారు.
మానవ హక్కుల సంఘం ఛైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య :
vii. 1954 మే 10న ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆదిలాబాద్లో డిగ్రీ వరకు చదివిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ, ఎంఏ (రాజనీతి శాస్త్రం), ఎల్ఎల్ఎం చేశారు.
viii. హైకోర్టు న్యాయవాదిగా, 1983లో రాష్ట్ర వినియోగదారుల వివాదాల కమిషన్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 1991 నుంచి 95 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు.
ix. 2005 మే 26న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2006 ఫిబ్రవరి 20న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మేలో పదవీ విరమణ పొందారు.

తెలంగాణలో 36 ఫాస్ట్ట్రాక్ కోర్టులు. హైకోర్టు చొరవతో ప్రభుత్వం కీలక నిర్ణయం :


i. తెలంగాణ హైకోర్టు చొరవతో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల్లో సత్వర విచారణకు రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
ii. ఈ ఏడాది జులై 25న సుమోటో వ్యాజ్యం విచారణ సందర్భంగా ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు ఆగస్టు 5న అన్ని రాష్ట్రాల హైకోర్టులకు కేంద్ర న్యాయశాఖ లేఖలు రాసింది.

గణతంత్ర వేడుకలకు రెండోసారి తెలంగాణ శకటం :


i. బతుకమ్మ...బోనాలు..మేడారం జాతర..వేయి స్తంభాల గుడి నమూనాలు... పల్లెవాసుల బొమ్మలతో వచ్చే నెల 26న దిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం కనువిందు చేయనుంది.
ii. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర శకటం ప్రదర్శనకు ఎంపిక కావడం ఇది రెండోసారి. గతంలో 2015 జనవరి 26న దిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రదర్శనలో తొలిసారిగా తెలంగాణ శకటం పాల్గొంది.

రాష్ట్రానికి ఐదు జాతీయస్థాయి అవార్డులు :


i. ఉపాధి హామీ పథకంలో భాగంగా మిషన్ వాటర్ కన్జర్వేషన్ అమలు చేయడంలో రెండోస్థానం దక్కించుకోగా, ఉపాధిహామీ అమలులో కూలీల సగటు పనిదినాలు ఎక్కువ కల్పించి నిర్దేశిత లక్ష్యాలు చేరుకొని రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు జాతీయ స్థాయిలో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.
ii. ఉపాధి హామీ పథకంతో అభివృద్ధి చెందిన గ్రామాల విభాగంలో వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం లింగంపల్లికి అవార్డు లభించింది.
iii. శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జియో-స్పేషియల్ ప్లానింగ్ను రూర్బన్ క్లస్టర్స్లో పూర్తిచేసినందుకు దక్కిన పురస్కారాన్ని కమిషనర్ రఘునందనరావు, జాయింట్ కమిషనర్ జి.వీరారెడ్డి, జీఐఎస్ రూర్బన్ ఎస్ఈటీ పి.రవీందర్లు అందుకున్నారు.

ఫలక్నుమాలో 6 కోట్లతో ఫుట్బాల్ మైదానం :


i. ఘనచరిత్ర కలిగిన హైదరాబాద్ ఫుట్బాల్కు పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కీలక ముందడుగు వేసింది.
ii. రూ.6 కోట్ల వ్యయంతో నగరంలో కొత్తగా ఫుట్బాల్ మైదానం నిర్మించేందుకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. ఇందుకు ఫలక్నుమా కళాశాల ప్రాంగణాన్ని వేదికగా ఎంచుకుంది.
iii. ఫలక్నుమా కళాశాలలోని ఖాళీ స్థలంలో రూ.6 కోట్ల వ్యయంతో ఫుట్బాల్ మైదానాన్ని తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం తీర్మానాన్ని ఆమోదించింది.

ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు

జనవరి 26న దాద్రానగర్ హవేలీ,దమణ్దీవుల ఆవిర్భావ దినోత్సవం :


i. కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న దాద్రానగర్ హవేలీ, దమణ్దీవులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం 2020 జనవరి 26 నుంచి అమలులోకి రానుంది.
ii. ఈ కొత్త కేంద్రపాలిత ప్రాంత ఆవిర్భావ దినోత్సవాన్ని జనవరి 26న నిర్వహించుకోవాలని ఆదేశిస్తూ కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ విలీనంతో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 9 నుంచి 8కి తగ్గుతుంది.

Chennai Corporation launches India’s first waste exchange platform :


i. చెన్నై కార్పొరేషన్, తమిళనాడు భారతదేశపు మొట్టమొదటి వ్యర్థ మార్పిడి వేదికను “మద్రాస్ వేస్ట్ ఎక్స్ఛేంజ్” (www.madraswasteexchange.com) ను ప్రారంభించింది.
ii. ఇది మొదటి మూడు నెలలు పైలట్ ప్రాతిపదికన నడుస్తుంది. పబ్లిక్ మరియు వ్యర్థ రీసైక్లర్ల నుండి వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా, మరిన్ని ఫీచర్లు వెబ్‌సైట్‌లో చేర్చబడతాయి.
iii. వెబ్ పోర్టల్ మరియు అప్లికేషన్ రెండింటినీ కలిగి ఉన్న మద్రాస్ వేస్ట్ ఎక్స్ఛేంజ్, స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మద్దతుతో భావించబడింది.

Odisha Govt. launches ‘Jalsathi’ programme :


i. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని అన్ని గృహాలకు సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేలా ‘జల్ సతి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒడిశా సీఎం ‘జల్ సతి’ యాప్‌ను కూడా విడుదల చేశారు.
ii. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి వాటర్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిశా (WATCO) భువనేశ్వర్‌లోని మహిళా సమాఖ్యలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జల్సతి చొరవ పైపుల నీటి కనెక్షన్ల ద్వారా వినియోగదారులకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరాను నిర్ధారించడం.

అంతర్జాతీయ వార్తలు

డొనాల్డ్ ట్రంప్ అభిశంసన. ఆమోదించిన అమెరికా దిగువసభ :


i. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రతినిధుల సభ అభిశంసించింది. అధికారం దుర్వినియోగం చేయడం, కాంగ్రెస్ వ్యవహారాలకు ఆటంకం కలిగించడం అన్న అభియోగాలపై ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది.
ii. అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణకు మద్దతుగా 230 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 197 మంది ఓటు వేశారు. కాంగ్రెస్కు ఆటంకం కలిగించారన్న ఆరోపణకు అనుకూలంగా 229 మంది, వ్యతిరేకిస్తూ 198 మంది ఓటు వేశారు. ప్రతిపక్ష డెమోక్రటిక్ సభ్యులు ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
iii. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ నాయకుడు జో బిడెన్పై అవినీతి కేసులు పెట్టేలా ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెనెస్కీపై  ట్రంప్ ఒత్తిడి తెచ్చారన్నది ప్రధాన ఆరోపణ.
iv. దిగువ సభ అభిశంసనకు గురయిన అధ్యక్షుల్లో ట్రంప్ మూడోవారు. 1868లో అండ్రూ జాన్సన్, 1998లో బిల్ క్లింటన్లపై అభిశంసన తీర్మానాలు నెగ్గాయి. సెనేట్లలో వీగిపోయాయి. 243 ఏళ్ల అమెరికా చరిత్రలో ఏ ఒక్క అధ్యక్షుడు కూడా అభిశంసన ద్వారా పదవిని కోల్పోలేదు. 1974లో మాత్రం అభిశంసన తీర్మానం చర్చకు రాకమునుపే అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పదవికి రాజీనామా చేశారు.
v. సెనేట్లో అభిశంసన తీర్మానం  నెగ్గితే.. ట్రంప్ను దోషిగా  ప్రకటిస్తారు. ఆయన పదవి  నుంచి వైదొలగాల్సి ఉంటుంది. అధ్యక్షుడు తప్పు చేశారని ప్రకటించడానికి మూడింట రెండొంతుల మెజారిటీ (67 ఓట్లు) అవసరం. సెనేట్లో రిపబ్లికన్లదే మెజార్టీ. కాబట్టి ట్రంప్నకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు.
అభిశంసన వెనుక నాన్సీ పెలోసి :

vi. ప్రపంచాన్నే శాసించే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు.. అలాంటి వ్యక్తినే ఓ 79 ఏళ్ల మహిళ అల్లాడించింది. ఆందోళనకు గురిచేసింది. ఆమే నాన్సీ పెలోసి.. ట్రంప్ అభిశంసన తీర్మానంలో కీలక పాత్ర పోషించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్.
vii. 2007లో ప్రతినిధుల సభ తొలి మహిళా స్పీకర్గా నాన్సీ పెలోసి ఎన్నికై చరిత్ర సృష్టించింది. ఒక మహిళ స్పీకరుగా ఎన్నికవ్వడం అమెరికా చరిత్రలో అదే తొలిసారి. 2019లో నాన్సీ రెండోసారి ఆ పదవి చేపట్టింది.

43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్యూబాకు మళ్లీ ప్రధాని :


i. క్యూబా చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ దేశానికి తిరిగి ప్రధానమంత్రి రాబోతున్నారు.
ii. ఈ వారాంతంలో జరిగే పార్లమెంటరీ సమావేశాల్లో దేశాధ్యక్షుడు మిగేల్ డియాజ్-కానెల్ ప్రధాని అభ్యర్థిని నామినేట్ చేస్తారు. ఆయన నామినేషన్ను జాతీయ అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంటుంది.
iii. ఆపై మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో నేతృత్వంలోని శక్తిమంతమైన కమ్యూనిస్టు పార్టీ ఆమోదం కూడా లభిస్తే.. ప్రధాని నియామక ప్రక్రియ పూర్తవుతుంది.
iv. చివరగా ఫిడెల్ క్యాస్ట్రో క్యూబా ప్రధానమంత్రిగా పనిచేశారు. 1976లో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది ప్రధాని పదవి రద్దయింది.

ఆర్థిక అంశాలు

HDFC Bank crosses $100 billion market capitalisation :

 
i. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 100 బిలియన్ డాలర్లను దాటిన 3 వ భారతీయ సంస్థగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిలిచింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, 140.74 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు 114.60 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) లీగ్‌లో చేరింది.
ii. ఈ విజయంతో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 110 వ స్థానంలో ఉంది. 100 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ క్యాప్ ఉన్న ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలలో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 26వ స్థానంలో ఉంది.

Persons in news

‘రియాన్ కజీ’ వయసు 8.. సంపాదన 2.6 కోట్ల డాలర్లు :


i. రియాన్ కజీ యూట్యూబ్ ద్వారా అత్యధికంగా ఆర్జనాపరుడిగా ‘ఫోర్బ్స్’ పేర్కొంది. అసలు పేరు రియన్ గువాన్. 2019లో అతడు 2.6 కోట్ల డాలర్లు సంపాదించాడని ఫోర్బ్స్’  తెలిపింది.
ii. రియాన్ మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు అతడి తల్లిదండ్రులు ‘రియన్స్ వరల్డ్’ అనే ఛానల్ను ప్రారంభించారు. తొలుత ఇది ‘రియాన్స్ టాయ్స్రివ్యూ’ పేరుతో నడిచేది. అందులో ఈ చిన్నారి వివిధ రకాల బొమ్మల పెట్టెలను తెరిచి, వాటితో ఆడుకునే వీడియోలు ఉన్నాయి.
iii. మొత్తం మీద 2015లో ఇది ప్రారంభమైనప్పటి నుంచి 350 కోట్ల మందికిపైగా ఈ ఛానల్ను వీక్షించారు. ఇటీవల ఈ ఛానల్ పేరును ‘రియార్స్ వరల్డ్’గా మార్చారు. రియాన్ వయసుతోపాటు ఈ ఛానల్లోని అంశాలు మార్పు చెందుతున్నాయి.

2019 ‘టిక్టాక్ ఇండియా క్వీన్’గా జాక్విలీన్ ఫెర్నాండజ్ :



i. టిక్టాక్ వీడియోలో కనిపించి 2019 ‘టిక్టాక్ ఇండియా క్వీన్’గా అవతరించింది బాలీవుడ్ నటి జాక్విలీన్ ఫెర్నాండజ్. తాజాగా టిక్టాక్ రైవైండ్ 2019 ప్రచారంలో భాగంగా మొదటి యాభై కంటెంట్ వీడియోల జాబితా విడుదల చేసింది.
ii. అందులో బాలీవుడ్ నటి జాక్విలీన్ అత్యధిక ఫాలోవర్స్తో మొదటి స్థానం సంపాదించింది. 2019 ఇండియా టిక్టాక్ క్వీన్గా అవతరించింది. జాక్విలిన్ 9.5 మిలియన్ల ఫాలోవర్లతో బాలీవుడ్లో అగ్రస్థానంలో నిలవగా, ఆ తరువాత రితేష్ దేశ్ముఖ్ (6.8 మిలియన్స్) కపిల్ శర్మ (2.2 మిలియ్న్స్), మాధురీ దీక్షిత్(1.2 మిలియన్స్)లు అత్యధక మంది ఫాలోవర్లు కలిగి ఉన్నారు.

Reports/Ranks/Records

‘ఫోర్బ్స్’ ప్రముఖుల్లో అగ్ర స్థానాన విరాట్ కోహ్లి :



i. భారత్లో 2019కి సంబంధించి అత్యధిక ఆర్జన ఉన్న వందమంది సెలబ్రిటీల జాబితాను ‘ఫోర్బ్స్ ఇండియా’ విడుదల చేసింది. ఇందులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్రస్థానంలో ఉన్నారు.
ii. తర్వాతి స్థానాలను బాలీవుడ్ నటులు అక్షయ్కుమార్, సల్మాన్ఖాన్ దక్కించుకున్నారు.

అవార్డులు

Portugal sets up Gandhi prize. The first edition will be dedicated to animal welfare :


i. రాష్ట్రపతి భవన్లో అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగిన మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవం కోసం జాతీయ కమిటీ రెండవ సమావేశంలో పాల్గొన్నప్పుడు పోర్చుగీస్ ప్రధాన మంత్రి ఆంటోనియో కోస్టా గాంధీ పౌరసత్వ విద్య బహుమతిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ii. ఈ కమిటీలో భాగమైన ఏకైక విదేశాంగ ప్రధానమంత్రి కోస్టా, గాంధీ ఆదర్శాలను ప్రోత్సహించడానికి పోర్చుగల్ బహుమతిని ప్రారంభిస్తారని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది.
iii. ప్రతి సంవత్సరం, బహుమతి గాంధీ ఆలోచనలు, సూక్తులు ప్రేరణ పొందుతుందని, బహుమతి యొక్క మొదటి ఎడిషన్ జంతు సంక్షేమానికి అంకితం చేయబడుతుందని ఆయన అన్నారు. గాంధీ "ఒక దేశం యొక్క గొప్పతనాన్ని దాని జంతువులతో వ్యవహరించే విధానం ద్వారా నిర్ణయించవచ్చు" అని అన్నారు.
iv. ఈ కమిటీలో గాంధీవాసులే కాకుండా ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర  మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు, ముఖ్యమంత్రులు ఉన్నారు.

ముఖ్యమైన రోజులు

International Human Solidarity Day : 20 December


i. అంతర్జాతీయ మానవ సాలిడారిటీ దినోత్సవం డిసెంబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. జనరల్ అసెంబ్లీ, 22 డిసెంబర్ 2005న, 60/209 తీర్మానం ద్వారా సంఘీభావాన్ని ప్రాథమిక మరియు సార్వత్రిక విలువలలో ఒకటిగా గుర్తించింది.
ii. అంతర్జాతీయ మానవ సంఘీభావ దినం వైవిధ్యంలో మన ఐక్యతను జరుపుకునే రోజు; అంతర్జాతీయ ఒప్పందాలకు తమ కట్టుబాట్లను గౌరవించాలని ప్రభుత్వాలను గుర్తుచేసే రోజు; సంఘీభావం యొక్క ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచే రోజు; పేదరిక నిర్మూలనతో సహా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంఘీభావాన్ని ప్రోత్సహించే మార్గాలపై చర్చను ప్రోత్సహించే రోజు; పేదరిక నిర్మూలనకు కొత్త కార్యక్రమాలను ప్రోత్సహించే చర్య దినం.
iii. మానవ సాలిడారిటీ అనేది ప్రపంచాన్ని ఏకం చేసే విలువ. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ఉన్నారు, కానీ ప్రతి వ్యక్తి తన ప్రకృతి, భాష, మతం, సంఘంలలో చాలా వైవిధ్యంగా ఉంటారు. అన్ని వైవిధ్యాలతో ఉన్నప్పటికీ, సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ప్రజలు విపరీతమైన ఐక్యతను చూపించారు. ఈ ఐక్యతను ప్రోత్సహించడానికి, ఏటా మానవ సాలిడారిటీ దినోత్సవం జరుపుకుంటారు.

క్రీడలు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రాహుల్ :


i. ఐపీఎల్ 2020 టోర్నీలో పోటీపడే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గత సీజన్లో కెప్టెన్గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్.. దిల్లీ క్యాపిటల్స్కు వెళ్లిపోవడంతో రాహుల్కు బాధ్యతలు అప్పగించాలని పంజాబ్ ఫ్రాంఛైజీ నిర్ణయించింది.
ii. టీమ్ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం పంజాబ్కు అనిల్ కుంబ్లే ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు.
iii. సునీల్ జోషి బౌలింగ్ కోచ్గా, జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్గా ఉన్నారు. 2008 ఐపీఎల్ తొలి సీజన్లో జాఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఒలింపిక్స్ మేనిఫెస్టో రూ.62 కోట్లు :


i. ఒలింపిక్స్ క్రీడలను ఎలా నిర్వహించాలి అనే వివరాలతో కూడిన ఒలింపిక్ మేనిఫెస్టోకు వేలంలో రికార్డు ధర పలికింది. 1892లో ఒలింపిక్ క్రీడల పితామహుడు పియరీ డీ కోబర్టిన్ తయారు చేసిన 14 పేజీల ఈ లిఖితపూర్వక పత్రం ఏకంగా రూ.62 కోట్లకు అమ్ముడుపోయింది.
ii. క్రీడా వస్తువుల వేలంలో అత్యధిక ధర పలికిన రికార్డు దీనిదే. ఇంతకుముందు బాస్కెట్బాల్ దిగ్గజం బాబ్ రూత్ జెర్సీ రూ.39 కోట్లకు అమ్ముడుపోయింది.

 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా బౌలర్ ప్యాట్ కమిన్స్. భారత్ నుంచి అత్యధికంగా పియూష్ చావ్లాకు 6.75 కోట్లు :


i. ఐపీఎల్ 2020 వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల పంట పడింది. ఫ్రాంఛైజీల మధ్య విపరీతమైన పోటీతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ రికార్డు బద్దలు కొట్టగా.. గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయాడు.
ii. కళ్లు చెదిరే రీతిలో రూ.15.5 కోట్లకు కమిన్స్ను కోల్కతా చేజిక్కించుకోగా.. రూ.10.75 కోట్లకు మ్యాక్స్వెల్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దక్కించుకుంది. ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఫించ్ను బెంగళూరు రూ.4.4 కోట్లకు కొనుక్కుంది.
iii. భారత క్రికెటర్లలో లెగ్స్పిన్నర్ పియూష్ చావ్లా అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. చెన్నై సూపర్కింగ్స్ రూ.6.75 కోట్ల భారీ మొత్తానికి అతణ్ని కొన్నది. నిరుడు రూ.4.2 కోట్లకు పియూష్ను కొన్న కోల్కతా.. ఈసారి వదిలేయడంతో అతడు వేలానికొచ్చాడు.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<
 

✍ కరెంట్ అఫైర్స్ 19 డిసెంబర్ 2019 Thursday eenadu

✍  కరెంట్ అఫైర్స్ 19 డిసెంబర్ 2019 Thursday ✍

  Daily Current affairs prepared from Eenadu, The Hindu newspaper and from online current affair websites, Wikipedia etc..

జాతీయ వార్తలు

PMGSY మూడో దశ ప్రారంభం :


i. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై)మూడో దశను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రారంభించారు. దిల్లీలో నిర్వహించిన పీఎంజీఎస్వై కార్యశాలలో ఆయన దీనికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
ii. గ్రామీణ ఆవాసప్రాంతాల నుంచి వ్యవసాయ మార్కెట్యార్డులు, ఉన్నత పాఠశాలలు, ఆసుపత్రులను కలుపుతూ 1.25 లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారులు నిర్మించాలన్నది ఈ పథకం లక్ష్యం.
iii. ఇందుకోసం మొత్తం రూ.80,250 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో కేంద్రం రూ.53,800 కోట్లు సమకూర్చుతుంది. మిగిలింది రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్గా సమకూర్చాల్సి ఉంటుంది. పథకం కాలపరిమితి 2019-20 నుంచి 2024-25 వరకు ఉంటుంది.

Govt approves Rs 436 cr outlay for skilling 4 lakh persons :


i. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్చెయిన్, సైబర్ సెక్యూరిటీ వంటి భవిష్యత్ ప్రాంతాల్లో 4 లక్షల మంది నిపుణులను నైపుణ్యం కోసం 436 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
ii. "ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్" కార్యక్రమాన్ని సమాచార సాంకేతిక (IT) మంత్రిత్వ శాఖ మరియు పరిశ్రమ సంస్థ నాస్కామ్ సంయుక్తంగా రూపొందిస్తాయి మరియు డిజిటల్ ప్రతిభకు ఇండియా స్టాక్ గా చొరవను ఉంచడానికి ప్రయత్నిస్తాయి. ఈ కార్యక్రమం ఉపాధిని పెంచుతుంది.

తెలంగాణ వార్తలు

వన్యప్రాణి మండలి బోర్డు ఏర్పాటు. ఛైర్మన్గా ముఖ్యమంత్రి :


i. రాష్ట్ర వన్యప్రాణి మండలి బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బోర్డుకు ముఖ్యమంత్రి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. అటవీశాఖ మంత్రి వైస్ ఛైర్మన్గా, అటవీశాఖలో పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ సభ్య కార్యదర్శిగా ఉంటారు.
ii. ముగ్గురు ఎమ్మెల్యేలు సహా.. వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణ వేత్తలు, వివిధ శాఖల అధికారులు సహా 28 మందిని ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు.
iii. వన్యప్రాణి మండలి బోర్డులో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, మర్రి జనార్దన్రెడ్డి, వనమా వెంకటేశ్వరరావుకు, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కోవ లక్ష్మికి చోటు లభించింది. ఈ మండలి పదవీకాలం మూడేళ్లు.

సులభంగా, పారదర్శకంగా రుణ సేవలు.  సత్ఫలితాలు ఇచ్చిన ‘మా స్త్రీ నిధి’ యాప్.  నేడు యాప్ను ఆవిష్కరించనున్న  మంత్రి ఎర్రబెల్లి :


i. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించే స్త్రీ నిధి సంస్థ సులభంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రుణం తీసుకున్న సభ్యులు తిరిగి చెల్లించేందుకు, ఎంత కట్టాల్సి ఉందో చూసుకునేందుకు, డబ్బులు నేరుగా అర్హులకు అందించేందుకు, ఏ అవసరానికి ఎంత మొత్తం రుణం ఇస్తారో తెలుసుకునేందుకు.. ‘మా స్త్రీ నిధి’ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తుంది.
ii. రాష్ట్రంలో మొత్తం 3.19 మండల/పట్ణణ సమాఖ్యలున్నాయి. వీటిలో 2 లక్షల సమాఖ్యలకు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. సంఘంలోని సభ్యుల్లో ఏ ఇద్దరికి స్మార్ట్ఫోన్ ఉన్నా మిగిలిన సభ్యులు సైతం యాప్ ద్వారా సేవలను వాడుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ వార్తలు

2430 జీవోను ఉపసంహరించుకోండి. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన ప్రెస్ కౌన్సిల్ :


i. మీడియాపై ఆంక్షలు విధించేలా జారీ చేసిన 2430 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.
ii. జీవో జారీపై కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ అధ్యక్షతన ఉత్తర్ప్రదేశ్లోని అలహాబాద్లో విచారణ జరిగింది.
iii. తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదని, దీనివల్ల వార్త మంచిదా? చెడ్డదా? అని చూడకుండా ఎడాపెడా కేసులు పెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. పాత్రికేయుల్ని భయభ్రాంతులకు గురిచేసేలా జీవో ఉందంటూ గతంలో జయలలిత ప్రభుత్వ హయాంలో కేసుల నమోదును ఉదహరించారు.

ఆర్థిక అంశాలు

నిమిషానికో విమాన సర్వీస్. దేశీయంగా ఇండిగో ఘనత :


i. రోజుకు 1500 విమాన సర్వీసులు నిర్వహిస్తున్న తొలి దేశీయ విమానయాన సంస్థగా ఇండిగో ఘనత దక్కించుకుంది. 2018 డిసెంబరులో రోజుకు 1000 సర్వీసులు నిర్వహించగా, ప్రస్తుత నెలలో సర్వీసుల సంఖ్య 1500కు చేరినట్లు సంస్థ వెల్లడించింది.
ii. సగటున నిమిషానికో విమాన సర్వీసు తమది బయలుదేరుతోందని ఇండిగో ముఖ్య కార్యనిర్వహణాధికారి రోనోజాయ్ దత్తా తెలిపారు.

RBI waives NEFT, RTGS transfer charges for savings account holders from Jan 1 :


i. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) పొదుపు ఖాతాదారులకు NEFT, RTGS బదిలీ ఛార్జీలను మాఫీ చేసింది. ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా ఆన్లైన్ చెల్లింపులన్నీ పొదుపు ఖాతాదారులకు ఉచితంగా చేయమని ఆర్బిఐ ఒక ఉత్తర్వులో బ్యాంకులకు సూచించింది.
ii. కొత్త నియమం జనవరి 1, 2020 నుండి అమలులోకి వస్తుంది.

సదస్సులు

“Environmental Sustainability and Economic Development” Summit held in Delhi :


i. ఢిల్లీలో “పర్యావరణ సుస్థిరత మరియు ఆర్థిక అభివృద్ధి” పై సమ్మిట్ జరిగింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి ప్రకాష్ జావేద్కర్ ఓజోన్ పొర క్షీణించడం మరియు CFCలు మరియు HFCల ఉద్గారాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
ii. కనీస ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మరియు ఉద్గారాలపై తనిఖీ చేయడానికి సమావేశాన్ని పిలవడానికి ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు.

ఒప్పందాలు

India and US sign defence tech transfer pact during 2+2 dialogue :


i. India and the US have signed an agreement to facilitate the transfer of defence technology. During a 2+2 dialogue held at Washington DC the top foreign affairs and defence leaders on growing strategic relations between the worlds largest and most powerful democracies.
ii. India and the US have a common vision of a free, seamless and peaceful Indo-Pacific region. India has bought weapons worth more than $15 billion from the United States over the past decade as it seeks to replace its Russian-origin military and is in talks for helicopters, armed drones and a bigger Indian plan for local production of combat planes together worth billions of dollars.

GoI signs $250 Mn loan with ADB to expand energy efficiency investments :


i. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్) కోసం భారత ప్రభుత్వం మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) 250 మిలియన్ డాలర్ల రుణంపై సంతకం చేశాయి.
ii. వ్యవసాయం, నివాస మరియు సంస్థాగత వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే భారతదేశంలో ఇంధన సామర్థ్య పెట్టుబడులను విస్తరించాలని ఈ రుణం లక్ష్యంగా పెట్టుకుంది.
iii. ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క శక్తి తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వ కట్టుబాట్లను తీర్చడానికి భారత ప్రభుత్వ లక్ష్యం కోసం ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని భావిస్తున్నారు.
iv. స్మార్ట్ మీటర్లు, పంపిణీ చేయబడిన సౌర కాంతివిపీడన వ్యవస్థలు మరియు ఎలక్ట్రిక్ వాహనాలతో సహా అర్హత కలిగిన రాష్ట్రాల్లో శక్తి-సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం విద్యుత్ నెట్వర్క్ నష్టాలను తగ్గించడానికి మరియు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

ఫియట్ క్రిస్లర్, ప్యూజియో విలీనం. ప్రపంచంలో 4వ అతిపెద్ద వాహన సంస్థ ఆవిర్భావం :


i. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వాహన సంస్థ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. దిగ్గజ వాహన సంస్థలు ఫియట్ క్రిస్లర్, పీఎస్ఏ ప్యూజియో 50 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.5 లక్షల కోట్లు) విలీన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ii. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వాహన సంస్థ ఆవిర్భవించనుంది. విలీనం 50:50 నిష్పత్తిలో జరగనుంది.
iii. కొత్తగా ఏర్పడనున్న సంస్థకు పీఎస్ఏ సీఈఓ కార్లో టవారెస్ నేతృత్వం వహిస్తారు. ఇక ఫియట్ క్రిస్లర్ ఛైర్మన్ జాన్ ఎల్కాన్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు. ఫియట్ క్రిస్లర్ సీఈఓ మైక్ మాన్లే కొనసాగనున్నారు.

       Appointments

జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్గా అతుల్ :


i. జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్గా అతుల్ కార్వల్ నియమితులయ్యారు. ఈ మేరకు హోంశాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆపాయింట్మెంట్స్ కమిటీ  ఆమోదం తెలిపింది.
ii. గుజరాత్ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అతుల్ ప్రస్తుతం సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఇంతవరకు పోలీసు అకాడమీ డైరెక్టర్గా ఉన్న అభయ్ ఒడిశా డీజీపీగా వెళ్లడంతో ఆయన స్థానంలో అతుల్ నియమితులయ్యారు.
iii. వాస్తవంగా పోలీసు అకాడమీ డైరెక్టర్గా డీజీ హోదా అధికారిని నియమిస్తారు. ఈ పోస్టును అదనపు డీజీ స్థాయికి తగ్గించి అతుల్ను నియమించారు.

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా మిస్త్రీ :



i. సైరస్మిస్త్రీకి అతిపెద్ద విజయం దక్కింది. దాదాపు మూడేళ్ల న్యాయపోరాటంలో గెలుపు వరించింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా తిరిగి నియమించాల్సిందేనంటూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తేల్చి చెప్పింది.
ii. అదే సమయంలో ప్రస్తుతం అధిపతిగా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్టబద్ధం కాదని కూడా స్పష్టం చేసింది. టాటా సన్స్ను పబ్లిక్ సంస్థ నుంచి ప్రైవేటు కంపెనీగా మార్చుతూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టింది.
iii. టాటా సన్స్లో 18.4 శాతం వాటా ఉన్న మిస్త్రీ.. తన తొలగింపు విషయంలో ఉదాసీనంగా ఉండలేకపోయారు. తొలగింపును సవాలు చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)కు వెళ్లారు.

iv. అక్టోబరు 24, 2016: టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించారు. రతన్ టాటాను తాత్కాలిక ఛైర్మన్గా ప్రకటించారు.
v. ఫిబ్రవరి 6, 2017:  టాటా గ్రూప్  హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ బోర్డు నుంచి కూడా మిస్త్రీని డైరెక్టర్ హోదా నుంచి తొలగించారు.

Sridhar Patra appointed NALCO CMD :


i. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) చైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీధర్ పత్రాను నియమించారు. అతను ప్రస్తుతం నాల్కోలో డైరెక్టర్ (ఫైనాన్స్) లో ఉన్నాడు.
ii. అక్టోబర్ 31, 2024 వరకు ఆయన నాల్కో సిఎండిగా నియమితులయ్యారు. తపన్ కుమార్ చంద్ స్థానంలో శ్రీధర్ పాట్రా వచ్చారు.

Reports/Ranks/Records

సంపద సృష్టిలో రిలయన్స్ అగ్రస్థానం : మోతీలాల్ ఓస్వాల్ నివేదిక

i. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)కు రికార్డులు కొత్తేమీ కాదు. తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అదేమిటంటే సంపద సృష్టిలో అగ్రస్థానం.

ii. 2014-19 వరకు అంటే ఐదేళ్ల కాలంలో రూ.5.6 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. 2019 సంవత్సరానికి గాను వార్షిక సంపద సృష్టిపై మోతీలాల్ ఓస్వాల్ రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.
iii. అత్యధికంగా సంపద సృష్టించిన తొలి 10 కంపెనీల్లోను, అత్యంత వేగంగా సంపదను సృష్టించిన తొలి 10 కంపెనీల్లోనూ ఉన్న ఒకే ఒక్క పేరు బజాజ్ ఫైనాన్స్.
iv. 2014-19 మధ్య కాలంలో భారత్లో అత్యధికంగా సంపదను సృష్టించిన రంగంగా వరుసగా మూడో ఏడాది ఆర్థిక రంగానికే అగ్రతాంబూలం దక్కింది. ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకిగేతర ఆర్థిక రంగ సంస్థలు గణనీయంగా సంపదను సృష్టించడమే ఇందుకు కారణమవుతోంది.
v. సంపద సృష్టిలో ప్రభుత్వ రంగ సంస్థలు వెనకబడే ఉన్నాయి. అత్యుత్తమ- 100 సంపద సృష్టి కంపెనీల్లో కేవలం 9 పీఎస్యూలకు మాత్రమే చోటు దక్కింది.
అవార్డులు

బండి నారాయణస్వామికి కేంద్రసాహితీ పురస్కారం. ‘శప్తభూమి’ నవలకు గుర్తింపు :


i. అనంతపురం సాహితీవేత్త బండి నారాయణస్వామి రచించిన నవల ‘శప్తభూమి’కి 2019వ సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది.
ii. రాయలసీమ వెనుకబాటుతనం, రైతుల అగచాట్లు, రాష్ట్ర విభజన ఉద్యమం నేపథ్యంగా ఈ రచన సాగుతుంది. 2017లో తానా నవలల పోటీలో ఉత్తమ బహుమతి సాధించింది.

‘కుది ఎసరు’కు కేంద్ర సాహిత్య పురస్కారం :


i. కన్నడ రచయిత్రి, పాత్రికేయురాలు డాక్టర్ విజయ రచించిన కృతి ‘కుది ఎసరు’కు కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. డాక్టర్ విజయ తన ఆత్మకథకు ఇచ్చిన అక్షర రూపం ‘కుది ఎసరు’.
ii. విజయ అనేక కన్నడ మాస, వారపత్రికలకు సంపాదకులుగా వ్యవహరించారు. నాటకం, విమర్శ రంగాల్లోనూ తన ప్రతిభను చాటారు.

శశిథరూర్ ఆంగ్ల రచనకు అవార్డు :



i. రాజకీయనాయకుడు, రచయిత శశిథరూర్కు ఈ ఏడాది(2019)కి గాను ప్రతిష్ఠాత్మక సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. శశిథరూర్ ఆంగ్లంలో రాసిన ‘యెన్ ఎరా ఆఫ్ డార్క్నెస్’కు కాల్పనిక సాహిత్యం విభాగంలో ఈ అవార్డును ప్రకటించారు.
ii. ఫిబ్రవరి 25న నిర్వహించే కార్యక్రమంలో విజేతలకు రూ.లక్ష నగదుతో పాటు తామ్రపత్రం బహుకరిస్తారు.
iii. కవితల విభాగంలో ప్రముఖ రచయిత నంద్కిశోర్ ఆచార్య(హిందీ), పెన్న మధుసూధన్(సంస్కృతం), అనురాధా పాటిల్(మరాఠీ), వి మధుసూదనన్  నాయర్(మలయాళం)సహా ఏడుగురు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
iv. స్వీయ జీవిత చరిత్ర విభాగంలో విజయ(కన్నడ), జీవితచరిత్రల కేటగిరీలో షఫే కిద్వాయ్(ఉర్దూ)లకు అవార్డులు లభించాయి.

BOOKS

Thawarchand Gehlot launches Braille version of ‘Exam Warriors’ book written by PM Modi :


i. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాసిన “ఎగ్జామ్ వారియర్స్” పుస్తకం బ్రెయిలీ వెర్షన్‌ను సామాజిక న్యాయం, సాధికారత మంత్రి న్యూ ఢిల్లీలో విడుదల చేశారు. ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో బ్రెయిలీ వెర్షన్‌ను జైపూర్‌లో రాజస్థాన్ నేత్రాహీన్ కళ్యాణ్ సంఘ్ ముద్రించింది.
ii. ఈ పుస్తకంలో యానిమేటెడ్ పిక్చర్ మరియు వివిధ యోగా ఆసనాల యొక్క వివరణాత్మక రూపకల్పన ఉంది, ఇది విద్యార్థులకు చిత్ర గ్రాఫిక్‌లను సులభంగా ఊహించేలా చేస్తుంది.
iii. పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ఈ పుస్తకం తప్పనిసరిగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ఈ విద్యార్థుల విశ్వాస స్థాయిని పెంచుతుంది మరియు వివిధ పోటీ పరీక్షలలో విజయం సాధించటానికి సహాయపడుతుంది.

ముఖ్యమైన రోజులు

19 December - Goa's Liberation Day (గోవా విముక్తి దినం)


i. ఏటా డిసెంబర్ 19 న గోవా విముక్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ తేదీన 1961 లో, సైన్యం ఆపరేషన్ మరియు విస్తరించిన స్వాతంత్ర్య ఉద్యమం తరువాత గోవా పోర్చుగీస్ ఆధిపత్యం నుండి విడుదల చేయబడింది.
ii. పోర్చుగీస్ పాలన నుండి స్వేచ్ఛ పొందటానికి గోవాకు సహాయం చేసిన భారత సాయుధ దళాల జ్ఞాపకార్థం ఈ రోజు జరుపుకుంటారు.

ప్రతిభా పాటిల్ జననం : 1934 డిసెంబరు 19


i. ప్రతిభా పాటిల్ (జ. 1934 డిసెంబరు 19) భారతదేశ 12వ రాష్ట్రపతి. భారత దేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి, మహారాష్ట్ర నుండి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
ii. ఆమె 2007 నుండి 2012 వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించింది. ఆమె రాజస్థాన్ గవర్నరుగా 2004 నుండి 2007 వరకు తన సేవలనందించింది.
iii. ప్రతిభా పాటిల్ నారాయణ రావు పాటిల్ కుమార్తె. ఆమె 1934 సంవత్సరము డిసెంబర్ 19వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రములోని నందగావ్లో జన్మించింది.
iv. 1962 లో తన 27వ యేట ఆమె మహారాష్ట్ర లోని జల్గాణ్ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యురాలిగా ఎన్నికై రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది.  తరువాత ఆమె ముక్తాయ్నరగ్ శాసనసభ నియోజక వర్గం నుండి 1967 నుండి 1985 వరకు వరుసగా నాలుగుసార్లు శాసన సభ్యురాలిగా ఎన్నిక అయింది.
v. 1985 నుండి 1990 వరకు పార్లమెంటు సభ్యురాలిగా రాజ్యసభకు ఎన్నిక అయింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో ఆమె 10వ లోక్సభకు అమ్రావతి పార్లమెంటు నియోజకవర్గం నుండి గెలుపొందింది. తరువాత ఒక దశాబ్దం కాలంపాటు ఆమె రాజకీయాల్లో పదవీ విరమణ చేసింది.
vi. ఆమె మహారాష్ట్ర శాసన సభలో సభ్యురాలిగా ఉన్న కాలంలో అనేక కేబినెట్ మంత్రి పదవులను చేసింది. ఆమె రాజ్యసభ, లోక్సభలలో అధికార స్థానాలలో కూడా పనిచేసింది. అదనంగా కొన్ని సంవత్సరాల పాటు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలిగా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు డైరక్టరుగా, గవర్నమెంటు కౌన్సిల్ ఆఫ్ ద నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సభ్యురాలిగా కూడా తన సేవలనందించింది.
vii. 2004 నవంబరు 8 న ఆమె రాజస్థాన్ రాష్ట్రానికి 24వ గవర్నరుగా నియమిపబడింది.  2004 నుండి 2007లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యేవరకు రాజస్థాన్ రాష్ట్రానికి 24వ, తొలి మహిళా గవర్నరుగా పనిచేసింది. అదే సంవత్సరము, కాంగ్రేసు పార్టీ అభ్యర్థిగా ఏద్లాబాద్ నియోజకవర్గము నుండి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైంది.
viii. 2007 రాష్ట్రపతి ఎన్నికలలో ఆమె ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి వచ్చిన అప్పటి ఉపరాష్ట్రపతి బైరాన్ సింగ్ షెకావత్ ఉన్నాడు. షెకావత్ స్వతంత్ర అభ్యర్థిగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) చే మద్దతు పొందాడు.
ix. ఆమె ప్రతిభా మహిళా సహకారి బ్యాంకును స్థాపించింది. ఆ బ్యాంకు లైసెన్స్ ను భారతీయ రిజర్వు బ్యాంకు రద్దు చేయడం వలన ఫిబ్రవరి 2003 న మూసివేయబడింది.

క్రీడలు

వన్డేల్లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారత బౌలర్గా కుల్దీప్ చరిత్ర :

i. అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారత బౌలర్గా కుల్దీప్ చరిత్ర సృష్టించాడు. 2017లో ఈడెన్గార్డెన్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అతను తొలిసారిగా హ్యాట్రిక్ తీశాడు.
ii. అత్యధికంగా మలింగ ఖాతాలో మూడు హ్యాట్రిక్లు ఉన్నాయి.

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ సలహాదారుగా కలిస్ :


i. ఇప్పటికే క్రికెట్ డైరెక్టర్గా గ్రేమ్ స్మిత్ను.. ప్రధాన కోచ్గా మార్క్ బౌచర్ను నియమించిన క్రికెట్ దక్షిణాఫ్రికా తాజాగా దిగ్గజ ఆల్రౌండర్ జాక్వస్ కలిస్ను దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ సలహాదారుగా, చార్లెస్ లాంగ్వెల్ట్ను బౌలింగ్ సలహాదారుగా నియమించింది.
ii. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రధాన కోచ్గా, బ్యాటింగ్ సలహాదారుగా సేవలు అందించిన అనుభవం కలిస్కి ఉంది.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<
 

18th december 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 18 డిసెంబర్ 2019 Wednesday ✍

  Daily Current affairs prepared from Eenadu, The Hindu newspaper and from online current affair websites, Wikipedia etc..

జాతీయ వార్తలు

దేశమంతటా బ్రాడ్బ్యాండ్. 2022 కల్లా అన్ని గ్రామాలకు అందుబాటులోకి. జాతీయ స్థాయి మిషన్ను ప్రారంభించిన కేంద్రం :

 
i. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి 2022 కల్లా నాణ్యమైన బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దిల్లీలో ‘జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్’ను ప్రారంభించారు.
ii. మనదేశంలో డిజిటల్ వ్యవస్థను మరింత వృద్ధి చేసేందుకు వీలుగా సమాచార వ్యవస్థ మౌలిక వసతులను త్వరితగతిన అభివృద్ధి చేయడం దీని లక్ష్యాల్లో ఒకటి. భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చూడాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కల సాకారమయ్యేందుకు ఈ మిషన్ సాధనంగా ఉపయోగపడుతుందని రవిశంకర్ అభిప్రాయపడ్డారు.
iii. దేశవ్యాప్తంగా 30 లక్షల కిలోమీటర్ల పొడవున ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ఏర్పాటు, ప్రస్తుతం ప్రతి వెయ్యిమంది జనాభాకు  0.42గా ఉన్న టవర్ల సాంద్రతను 2024 కల్లా ఒకటికి పెంచడం లక్ష్యాలు.

ఆంధ్రప్రదేశ్ వార్తలు

జగన్ నోట 3 రాజధానుల మాట. దక్షిణాఫ్రికాలో మాదిరి మూడు ప్రాంతాల్లో ఏర్పాటు :


i. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పడవచ్చంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో మూడు రాజధానులు రావచ్చన్న సీఎం ప్రకటన రాష్ట్రంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
ii. ముఖ్యమంత్రి పేర్కొన్న ఆ మూడూ... కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్), శాసన (లెజిస్లేటివ్), న్యాయ (జ్యుడిషియరీ) రాజధానులు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ప్రభుత్వ పాలనా కార్యాలయాలు, అమరావతిలో చట్ట సభలు, కర్నూలులో హైకోర్టు రావచ్చని సీఎం చెప్పారు.

ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు

Haryana Police became the first to introduce ‘Trakea’ software in FSL :

 
i. ఫోరెన్సిక్ నివేదికలలో సేకరించిన నమూనాల ఫూల్ప్రూఫ్ భద్రతను ప్రారంభించడానికి హర్యానా పోలీసులు ప్రత్యేకమైన బార్‌కోడింగ్ సాఫ్ట్‌వేర్ “ట్రాకియా” ను ప్రవేశపెట్టారు.
ii. ఈ ప్రత్యేకమైన బార్‌కోడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్, హర్యానాలోని మధుబన్ వద్ద ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) యొక్క ట్రాకేయా బార్‌కోడింగ్ వ్యవస్థను ప్రారంభించారు.

అంతర్జాతీయ వార్తలు

ముషారఫ్కు మరణశిక్ష. దేశ ద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు :


i. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఎమర్జెన్సీ విధించడం ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ ఆయనకు ఈ శిక్షను ఖరారు చేసింది.
ii. ఒక మాజీ సైనిక పాలకుడికి మరణశిక్ష విధించడం ఈ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ధర్మాసనంలో పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సేథ్, జస్టిస్ నజర్ అక్బర్ (సింధ్ హైకోర్టు), జస్టిస్ షాహిద్ కరీమ్ (లాహోర్ హైకోర్టు) సభ్యులుగా ఉన్నారు.
iii. 2014లోనే ఆయనపై దోష నిర్ధారణ జరిగింది. అయితే 2016లో ఆయన దుబాయ్ వెళ్లడంతో కేసు విచారణ నెమ్మదించింది.
iv. నాటి ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ను పదవీచ్యుతుడిని చేయడం ద్వారా 1999లో ముషారఫ్ అధికారాన్ని దక్కించుకున్నారు. 2001 నుంచి 2008 వరకూ పాక్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.

చైనా రెండో విమానవాహక నౌక సేవలు ‘షాన్దాంగ్’ ప్రారంభం :


i. దేశీయ పరిజ్ఞానంతో చైనా రూపొందించిన రెండో విమాన వాహకనౌక ‘షాన్దాంగ్’ సేవలు ప్రారంభమయ్యాయి.
ii. దేశ అధ్యక్షుడు జిన్పింగ్ దీనిని లాంఛనంగా నౌకాదళానికి అప్పగించినట్టు ప్రభుత్వ మీడియా తెలిపింది. తైవాన్తో ఉద్రిక్తతల నడుమ... దక్షిణ చైనా సముద్రతీరంలో షాన్దాంగ్ను మోహరించడం విశేషం.

Turkey historic mosque moved before dam waters rise :


i. టర్కీలో, ఇలిసు ఆనకట్ట ప్రాజెక్టులో భాగంగా 610 సంవత్సరాల పురాతన ఎర్-రిజ్క్ మసీదు మునిగిపోయే ముందు హసన్‌కీఫ్ పట్టణం నుండి తొలగించబడింది.
ii. ఇలిసు ఆనకట్ట 1,200 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది, ఇది ఇంధన ఉత్పత్తి పరంగా టర్కీ యొక్క నాల్గవ అతిపెద్ద ఆనకట్టగా మారుతుంది.

Unesco removes ‘racist’ Belgian carnival from heritage list :


i. యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ), బెల్జియం యొక్క ‘కార్నివాల్ ఆఫ్ ఆల్స్ట్’ను దాని అసంపూర్తి సాంస్కృతిక వారసత్వ మానవ జాబితా నుండి తొలగించింది. 2019 కార్నివాల్లో పరేడ్ ఫ్లోట్ ఉంది.
ii. ఇందులో జాత్యహంకార మరియు సెమిటిక్ వ్యతిరేక ప్రాతినిధ్యాలు ఉన్నాయి, ఇది ఆర్థడాక్స్ యూదులను అపహాస్యం చేసింది. కార్నివాల్ 2010 లో కనిపించని సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చబడింది.

సైన్స్ అండ్ టెక్నాలజీ 

Land-attack version of BrahMos missile successfully test-fired from Odisha’s Chandipur :


i. India successfully conducted a developmental trial of the land-attack version of BrahMos supersonic cruise missile from Chandipur Integrated Test Range, off Odisha coast.
ii. The 9-meter long missile can travel at thrice the speed of sound and carry a conventional warhead weighing up to 300 kg. The BrahMos missile is a medium-range ramjet supersonic cruise missile capable of being launched from submarines, ships, fighter jets or land.
iii. DRDO Chairman : G Satheesh Reddy, Established in : 1958, Headquarters : New Delhi.

ఒప్పందాలు

ICAR & NABARD signed MoU to promote agriculture & farming systems research :

 
i. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్) మరియు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) స్థిరమైన వ్యవసాయం మరియు వాతావరణ-స్థితిస్థాపక వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.
ii. ఈ పరిశోధన వాతావరణ-స్థితిస్థాపక పద్ధతులు, నమూనాలు మరియు పాల్గొనే నమూనాలో ఇంటిగ్రేటెడ్ మరియు హైటెక్ వ్యవసాయ పద్ధతుల్లో చురుకుగా పాల్గొంటుంది. ఈ అవగాహన ఒప్పందం యొక్క లక్ష్యం స్థిరమైన వ్యవసాయం మరియు వాతావరణ-స్థితిస్థాపక వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించడం.

Reports/Ranks/Records

స్త్రీ-పురుష అంతరం అంశంలో భారత మహిళల స్థానం 112. ఐస్లాండ్ అగ్రస్థానం  :


i. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2020 ప్రకారం భారతదేశం నాలుగు స్థానాలు పడి ప్రపంచవ్యాప్తంగా 112 వ స్థానంలో నిలిచింది. జెనీవాలో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఐస్లాండ్ అగ్రస్థానంలో ఉంది మరియు ప్రపంచంలోనే అత్యంత లింగ-తటస్థ దేశంగా నిలిచింది.
ii. అయితే నివేదికలో యెమెన్ చెత్త (153వ) స్థానంలో ఉంది. నివేదిక ప్రకారం, అల్బేనియా, ఇథియోపియా, మాలి, మెక్సికో మరియు స్పెయిన్ దేశాలు బాగా అభివృద్ధి చెందాయి. ప్రాంతాలలో, పశ్చిమ ఐరోపా లింగ సమానత్వంపై అత్యధిక పురోగతి సాధించింది (76.7% వద్ద ఉంది).
iii. WEF ప్రకారం, లింగ అంతరాన్ని మూసివేయడానికి సమయం 2019 లో 99.5 సంవత్సరాలకు తగ్గింది, అయితే ఈ సంఖ్య 2018లో 108 సంవత్సరాలు. WEF ఈ సంవత్సరం ఎక్కువగా మహిళల సంఖ్య రాజకీయాలలో గణనీయమైన మెరుగుదలని పేర్కొంది.
iv. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2020 153 దేశాలను లింగ సమానత్వం వైపు 4 కోణాలలో అంచనా వేసింది : ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశం, విద్యా సంబంధమైన నైపుణ్యం, ఆరోగ్యం మరియు మనుగడ, రాజకీయ సాధికారత.
v. 2018లో ప్రకటించిన జాబితాతో పోల్చి వీరి స్థానం తగ్గిందని ప్రకటించింది. మొత్తం 153 దేశాల్లోని మహిళల స్థితిగతులపై అధ్యయనం చేసి ఆయా దేశాలకు జాబితాలో స్థానాలు (ర్యాంకులు) కేటాయించింది.
vi. ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాల పరంగా, WEF యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2020 లో 0.354 స్కోరుతో భారతదేశం 149వ స్థానంలో ఉంది.
vii. విద్యాసాధన పరంగా, WEF యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2020 లో 0.962 స్కోరుతో భారతదేశం 112వ స్థానంలో ఉంది.
viii. ఆరోగ్యం మరియు మనుగడ పరంగా, WEF యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2020 లో 0.944 స్కోరుతో భారతదేశం 150వ స్థానంలో ఉంది.
ix. రాజకీయ సాధికారత పరంగా, WEF యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2020 లో 0.411 స్కోరుతో భారతదేశం 18వ స్థానంలో ఉంది.

49 journalists were murdered in 2019 : report 

i. Forty-nine journalists were killed globally in 2019, Reporters Without Borders has said in a report, the lowest toll in 16 years.
ii. Most died covering conflicts in Syria and Afghanistan.

అవార్డులు

భారత శాంతి పరిరక్షకులకు ఐరాస పతకం :

i. దక్షిణ సూడాన్లో పనిచేస్తున్న 850 మంది భారత శాంతి పరిరక్షకులకు  ప్రతిష్ఠాత్మక ఐక్యరాజ్యసమితి (ఐరాస) పతకం లభించింది.
ii. ఘర్షణలతో అట్టుడుకుతున్న ఆ దేశంలో శాంతి పరిరక్షణకు, స్థానిక ప్రజలకు సహకరించడంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.

Gujarat police became 7th state police to get ‘President’s Colours’ :


i. గుజరాత్ రాష్ట్ర పోలీసులను ‘ప్రెసిడెంట్స్ కలర్స్’ తో సత్కరించారు. గుజరాత్ గాంధీనగర్లో భారత ఉపాధ్యక్షుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు గుజరాత్ పోలీసులను రాష్ట్రపతి రంగులతో సమర్పించారు. వారి అత్యుత్తమ సేవలకు అధ్యక్షుడి రంగులను వారికి అందించారు.
ii. ఇది భారతదేశంలో ఒక పోలీసు దళానికి ఇచ్చిన అత్యున్నత గౌరవం. గతంలో ప్రదానం చేయబడిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, త్రిపుర మరియు అస్సాం.
iii. ప్రెసిడెంట్ యొక్క రంగులను ‘నిషాన్’ అని కూడా పిలుస్తారు, ఇది ఒక చిహ్నం, ఇది పోలీసు అధికారులందరూ వారి యూనిఫాం యొక్క ఎడమ చేతి స్లీవ్లో ధరిస్తారు.

Art and Culture 

Orange festival begins in Manipur :



i. మణిపూర్లోని టామెంగ్లాంగ్ జిల్లాలో రాష్ట్ర స్థాయి ఆరెంజ్ పండుగను ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్ ప్రారంభించారు. తమెంగ్లాంగ్ జిల్లా మణిపూర్లో అత్యధికంగా నారింజ పండ్లను ఉత్పత్తి చేస్తుంది.
ii. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ స్పాన్సర్షిప్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పండుగను పండును ప్రోత్సహించడానికి మరియు దాని సాగుదారులను ప్రోత్సహించడానికి నిర్వహిస్తుంది.
iii. ‘మొదటి రోజు, నారింజ పండించేవారు’ పోటీ నిర్వహించి, అగ్రస్థానంలో ఉన్నవారికి బహుమతులు పంపిణీ చేశారు. పండుగలో భాగంగా, సాంస్కృతిక ప్రదర్శన, సాంప్రదాయ ఆటలు, నారింజ రాణి పూర్తి, సాగుదారుల కోసం సదస్సు నిర్వహించబడతాయి.

Music festival ‘Tansen Samaroh’ begins in Gwalior :


i. మధ్యప్రదేశ్లో, ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత ఉత్సవం ‘తన్సేన్ సమరోహ్’ గ్వాలియర్లో సాంప్రదాయ శైలితో హరికత మరియు మిలాద్ పారాయణాలతో ప్రారంభమైంది. భారతీయ చరిత్రలో ప్రఖ్యాత గాయకులలో ఒకరైన ‘మియాన్ తన్సెన్’ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 5 రోజుల పండుగ జరుపుకుంటారు.
ii. భారతదేశంలోని పురాతన మరియు గౌరవనీయమైన శాస్త్రీయ సంగీత ఉత్సవాన్ని తాన్సేన్ సమరోహ్ ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్ కాలా ఇవం సంగీత అకాడమీ నిర్వహిస్తున్నారు, మధ్యప్రదేశ్ సంస్కృతి విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వేలాది మంది సంగీతకారులు మరియు ఔత్సాహిక గాయకులను ఆకర్షిస్తుంది.
iii. ప్రఖ్యాత గాయకుడు పండిట్ విద్యాధార్ వ్యాస్కు 2019 సంవత్సరానికి జాతీయ తాన్సెన్ అవార్డును థాన్సెన్ ఫెస్టివల్ మొదటి రోజున ప్రదానం చేస్తారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన తాన్సెన్ అవార్డు 2 లక్షల రూపాయల నగదు బహుమతిని కలిగి ఉంది మరియు హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం యొక్క విశిష్ట ప్రతిభావంతులకు ఇవ్వబడుతుంది.

మరణాలు

బాలీవుడ్ నటుడు శ్రీరామ్లాగూ కన్నుమూత :



i. అలనాటి బాలీవుడ్ నటుడు శ్రీరామ్ లాగూ(92) కన్నుమూశారు. మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో 1927 నవంబర్ 16న శ్రీరామ్లాగూ జన్మించారు.
ii. ఇప్పటివరకు  ఆయన వందకు పైగా హిందీ, మరాఠీ, గుజరాతీ చిత్రాల్లో నటించారు. ఘరొండ చిత్రంలో ఉత్తమ నటనకుగానూ 1978లో ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. మరాఠా చిత్రాల్లో ఆయనను నటసామ్రాట్ అని పిలుస్తారు.

Basil Butcher, former WI batsman, passes away :


i. Former West Indies batsman Basil Butcher passed away after prolonged illness, Cricket West Indies (CWI) confirmed. He was 86.
ii. Butcher, who made his Test debut in 1958 against India, played 44 Tests for the West Indies, amassing 3104 runs with seven centuries and 16 fifties at 43.
iii. He was the first person of Amerindian descent to represent the West Indies. Butcher was also an occasional leg-spinner. He was a Wisden Cricketer of the Year in 1970.

ముఖ్యమైన రోజులు

International Migrants Day (అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం) : 18 December

 
i. Theme 2019 : "We Together."
ii. వలస కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యుల హక్కులను పరిరక్షించడానికి అంతర్జాతీయ వలస దినోత్సవం డిసెంబర్ 18 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ప్రపంచంలో పెరుగుతున్న వలసదారుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్న తరువాత, డిసెంబర్ 2000 లో, UN జనరల్ అసెంబ్లీ 18 డిసెంబర్ను అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ప్రకటించింది.
iii. 2019 లో, ప్రపంచవ్యాప్తంగా వలస వచ్చిన వారి సంఖ్య 272 మిలియన్లకు చేరుకుంది, ఇది 2010 కంటే 51 మిలియన్లు ఎక్కువ.

18 December : Minorities Rights Day in India

   
i. భారతదేశంలో మైనారిటీ వర్గాల హక్కులను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి భారతదేశంలో మైనారిటీల హక్కుల దినోత్సవం డిసెంబర్ 18 న జరుపుకుంటారు.
ii. ఈ రోజు రాష్ట్రంలోని మైనారిటీల భద్రత వంటి అంశాలపై దృష్టి సారించింది. ఈ రోజున వారి గురించి ప్రజలకు తెలియజేయడానికి మరియు అవగాహన కల్పించడానికి అనేక ప్రచారాలు, సెమినార్లు మరియు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
క్రీడలు

ఐసీసీ వన్డే, టీ20 జట్లలో మంధాన :


i. భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ ఏడాదికి ఐసీసీ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకుంది.
ii. ఆస్ట్రేలియా వికెట్కీపర్ అలెసా హీలీ ఈ ఏడాది ఉత్తమ టీ20 క్రికెటర్గా ఎంపికవగా, ఆసీస్ ఆల్రౌండర్ ఎలిస్ పెర్రీ ఉత్తమ వన్డే క్రికెటర్గా నిలిచింది.
iii. మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) వన్డే, టీ20 జట్లకు కెప్టెన్గా ఎంపికైంది.

దీపక్కు ప్రపంచ రెజ్లింగ్ అవార్డు :


i. భారత యువ కెరటం దీపక్ పునియా ఈ ఏడాది ప్రపంచ జూనియర్ ఫ్రీస్టయిల్ రెజ్లర్ అవార్డుకు ఎంపికయ్యాడు.
ii. 2019లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్గా నిలిచిన 18 ఏళ్ల పునియా.. ఈ ఏడాది ప్రపంచ సీనియర్ టోర్నీలో అరంగేట్రంలోనే రజతం సాధించి సత్తా చాటాడు.

Lakshya jumps to career-best 32nd rank :


i. After winning the men’s singles title at the just concluded Bangladesh International Challenge, India shuttler Lakshya Sen on December 17 jumped nine places to achieve a career best BWF ranking of 32.
ii. However, no Indian shuttler could make to the top 10 of the men’s BWF rankings. B. Sai Praneeth and K. Srikanth remained at the 11th and 12th place respectively while P. Kashyap continues at the 23rd spot.
iii. In the women’s singles rankings, P.V. Sindhu is placed at the sixth spot.
84-year-old becomes oldest to run Antarctic marathon :

i. An 84-year-old Canadian national named Roy Jorgen Svenningsen has become the oldest person ever to complete the Antarctic Ice Marathon.
ii. Roy, a retired oil worker, is from the Canadian city of Edmonton, and he has been running since 1964. He spent a year training for 42-km Antarctic marathon.
iii. The Antarctic Ice Marathon is the planet’s southernmost race and is considered one of the toughest.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<
 

Thursday, 19 December 2019

telangana history Vishnu Kundinas

 Vishnu Kundinas

Important points

Founder of the kingdom :    Maharajendra Varma

Capital cities :     1.Indrapalanagaram (Nalgonda District)

2. Amarapuram (Amaravati)   

3. Lendulooru (denduloor)

4. Bejavada (Vijayawada)

Popular King :      MadhavaVerma II

Last Ruler : ManchanaBhattaraka

Official language : Sanskrit

Official Emblem : Lion with raised paw

Dynasty Devotees :      Sri ParvathaSwamy

Presiding diety of    Vishnu Kundinas is Sri ParvathaSwamy

They ruled Telangana and Andhra regions in 5th and 6th Centuries

Inscriptions of Vishnukundinas

1. Chikkulla inscription Vikramendra Varma II

2. Ramatirtha inscription    : Indra Varma

3. Polamuru inscription Madhava Varma III

4.  Eepuru inscription : Madhava Varma III

u Regarding the founder of Vishnukundina dynasty, there are difference of opinions between Historians.

u According scholar Keel Horn, Vishnukundi word is the Sanskrit version of Vinukonda (Guntur district) and that was their first habitat.

u Keel Horn has mentioned that the presiding diety of Vishnukundinas, Sri Parvataswamy and Mallikarjuna were the same

u NelatooriVenkataramanaiah opined that Sri parvathaswamy means Lord Buddha

u The founder of Vishnukundina dynasty is Maharajendra Varma.  This was mentioned in a copper plate inscription put by Govinda Varma at Indrapalanagaram

u He established Vishnukundina kingdom in AD 358

u He built IndrapalaNagara (Nalgonda District) and ruled from there as his capital.

u He put Ramatirtha inscription
Madhava Varma –I
u He is the son of Rajendra Varma. He extended his kingdom till Amrabad, Keesara and Bhuvanagiri.
u He was praised in IndrapalaNagara inscription
u According Polamuru inscription, he had a title VikramaMahendra
Govinda Varma
u He is son of Madhava Varma-I. He is popular of Vishnukundina kings. 
u His capital was Indrapalanagaram  (Tummalagudem, Nalgonda dist.)
u He put IndrapalaNagara  copper inscription
u He was great politician, winner and patron of Buddhism.  He built many Buddhist Pillars.
u His queen name ParamaMahadevi was also a patron of Buddhism.
u A Mahavihara for ChaturdhaShourya Sanga Buddhist monks were built at Indrapuri on the name of ParamaMahadevi
u For the maintenance of this Mahavihara, Govinda Varma has donated Penkaparra village
u The Praakruta inscription found near Chaitanyapuri on the banks of Musi River at Hyderabad says about the GovindarajaVihara, Chaitya Aalaya built on his name.
u These constructions    only the inscription is left.
u During the Govinda Varma regime, Phanigiri, Gajulabanda, Tirumalagiri,  Vardhamanu Kota, Jaggaiahpeta, Nelakondapalli, Ramireddypalli were famous Buddhist Viharas (monastreys)
u During the Govinda Varma’s period, the fight started between Pallavas and Vishnukundinas
u Govinda Varma has sent away the Pallava Governor from Dhanyakataka
u Govinda was Vaishnava, yet he was patron of Buddhism
u Vikramendra Varma-II has donated “Irumdera” village for ParamaMahadeviVihara.
Madhav Varma -II
u He is more powerful of Vishnukundinas.  He defeated the Vakataka King Prudhvisena and married his daughter Mahadevi
u He extended his kingdom upto Narmada River. He shifted his capital from Indrapuri to Amarapuri (Amaravati)
u To protect the borders, he appointed his son Deva Varma as King’s representative at Southern Trikuta Malaya (Kotappa Konda)
u Madhava Varma was Vedic patron.  He performed Ashvamedha, Rajasuya, Vajapeya, Agnishtoma, NaramedhaYagnas
u In the excavations carried out by Archaeology department, it is found that Madhava Varma has performed PurushamedhaYagna at Keesara (near hyderabad)
Temples built in Telangana during Madhava Varma-II period
u Amareshwara, Ramaeshwara, Mallikarjuna Temples at IndrapalaNagaram
u KesariRamalingeswara Temple at Keesara.  This temple was built on the name of their emblem.
u JadalaRamalingeshwara Temple at Chervugattu (Nalgonda district)
u Uttara Raja Ramalingeswara Temple near Shad Nagar (Mahboob Nagar district)
u Madhava Varma had inscriptedPurnaKumba at Undavalli caves
Madhava Varma –III
u He put Eepuru Copper inscription.  He got the title TrikutaMalayadipati
u His capital was Amarapuram (Amaravati)
u There is inscription which says that he has donated Mrotukali village to Brahmins Indra Sharma and Agni Sharma
IndraBhattaraka Varma
u He has donated many agraharas to Brahmins
u He established many Ghatika centres (Hindu Educational centres)
u Ghatkeshwar near Keesara (Ghatkesar, Ranga Reddy district) was Ghatika centre established by IndraBhattaraka Varma
u Uddanka in his book Somaveda has mentioned about the Ghatika established by IndraBhattaraka Varma
u He got a title Satya Ashraya
VikramendraIndraBhattaraka Varma
u He is elder son of IndraBhattaraka Varma
u He got a title UttamaAshraya
u He shifted his capital from Amaravati to Lendulur (Dendulur).  He donated the village Tundi (Tuni) to Brahmins
u On the 11th year of his coronation, he donated Irundera village to the parama MahadeviVihara situated at IndrapalaNagaram
Madhava Varma –IV
u He got a title Janashraya
u He put Eepuru 2, Polamur -2 inscriptions
u He is devotee of Vijayawada DurgaMalleshwaraSwamy.  He judicious ruling was praised a lot
u Chalukyas have captured the kingdom after defeating the last king of Vishnukundinas Manchana Bhattaraka
u The official symbol of Vishnukundinas was Lion. Roaring lion’s emblem was inscripted on their official orders.  The symbol was present on their coins also.
Administration
u For the convenience of administration, they have divided their kingdom into Rashtra and Vishayas.
Rashtra Rashtrika
Vishaya Vishayadipati (Official people, highly influenced)
u During the period there Army officers by named Hastikosa and Veerakosa
u Hasitkosa Elephantry


telangana history Ikshvaks

        Ikshvaks   


       Ikshvaks                 : Also called as Sri Parvateyas
Dynasty founder      : VaashistiPuthra Sri Shantamula
Capital                      :    Vijayapuri
Famed king                    :    Veera Purusha Datta
Official language     :    Praakruta
Official Emblem          :    Lion

Religion          :      Shaivism, Vaishnavism, Buddhism (It was a Golden age for Buddism) Ikshavaks ruled Andhra State’s Eastern part during the end of 2nd century A.D
u They were Samanthas of Sathavahanas
u Capital of Ikshavaks was Vijayapuri.  Puranas described Ikshavaks as Sriparvateeyas.
u It came to know through the inscription found at Nagarjuna Konda, that the area was called as Sri Parvata during the start of A.D
u According to Puranas, there were 7 Ikshavaka kings who ruled for 100 years.  But, inscriptions are suggesting that there were only 4 kings.
Birth place of Ikshvaks:
u There are different opinions about the birth place of Ikshvaks.
u They belong to Ayodya of Utter Pradesh – Buller, Rapson
Belong to Tamil Nadu Gopala Chari
Belong to Karnataka Vogel
Belong to Krishna banks  (Andhra) Kaldwel
Inscriptions:
u Nagarjuna Konda &Jagaiahpeta Inscriptions – These two inscription were written in Brahmi script in Praakruta language.
u VishnuPurana& Jain’s Dharmamrita, etc, have mentioned that Ikshvaks came from Northern side.
u Buddist literature expresses that Ikshvaks have established Asmaka, Mulaka kingdom on Godavari banks.
u Jain compositon Dharmamrita, YashoDharma of Ikshvaka dynasty came to Andhra region from Arya rajya and established has kingdom in Pratipalapuram
According to Nagarjuna Konda inscription, the second king of Ikshvaka dynasty VeerapurushaDutta belongs to Shakyamuni dynasty (Goutama Buddha)
Vaashistaputra Sri Chanthamula (A.D-225-245)
u Chantamoola is the founder of Ikshvak dynasty.  He dethroned last king of SathavahanasPulomavi –III and established Ikshvaka kingdom.
u He was patron of Vedic brahminism. He is devotee of Virupakshapati (Mahasena – Kartikeya)
u He performed Ashwamedha, Agnishotma, Agnihotra, Vajapayea yagnas
u He cleared the forests and brought new land under cultivation.  He built many villages.
u He is a great Philanthropist.  For tilling lands, he donated lakhs of ploughs, cows and agricultural lands to farmers.
u He donated gold, cows, villages, lands to Brahmins and extended his support for the spreading of Vedic Brahmanism.
u His inscriptions were found in Rentala, Kesanapalli, Dachepally
u AshwamedhaVedika, belongs to his period was found in Nagarjuna Konda.
u Shanti Sri was Chantamoola’s sister.  She was a great patron of Buddhism.  She rebuilt PaaravataMahaVihara.
u Chantamoola had a title Dakshinapadhapathi.
Matariputra Sri Veera Purusha Dutta (A.D 245-265)
u Veera Purusha Dutta is son of Chantamoola.  Some Historians were opined based on an Architectural relic, that Veera Purusha Dutta was cruel to Vedics and likened Buddhism.  A picture of Veera Purusha Dutta putting his legs on Shivalinga was found in Nagarjuna Konda.
u He was patron of Buddhism.  His queens and palace ladies donated huge sums for Buddhist organizations.  His period was Golden Age for Buddhism in Telangana.
u In A.D 250, he revived Maha Chaitya at Nagarjuna Konda and constructed Ayaka pillars.
u Gaya was abode for Hinayana Buddhists, Nagarjuna Konda has become holy place for Mahayana Buddhists
u Buddhists were worldwide visited Nagarjuna Konda.
u SimhalaVihara was built exclusively for foreigners.
u Niece of King’s Treasurer Bodhi Sharma, UpasikaBodhasiri was a Buddhist patron.  She donated a lot to Buddhism.
Buddhist constructions by UpasikaBodhasiri
u She constructed monastery and Chatusshalas at Chuladammagiri on Nagarjuna Konda for the Buddist monks who go on preaching buddhism in Tamraparni, Kashmir, Gandhara, China, Toshali, Aparantha, Vanga, Vanavas, Yavana, Dharmila, Patara Kingdoms.
u She constructed a Chaitya at Kulavihara and a Bodhi tree arena at Simhalavihara.
u She constructed house at Mahadammagiri, and a prayer hall at Devagiri.
u She constructed Mantapashala at PurvaShailam, rock mantapam, choultries at many places for the wellbeing of Buddhist monks.
u Her inscriptions describe the development of Buddhism during the Ikshvaka regime.  The inscription reveals about the export business, foreigners visits, Buddhist preaching at various countries
u Inscriptions of Veera Purusha Dutta (Praakruta)
u Amaravati inscription, Nagarjuna Konda inscription, Jaggaiah Peta insscription, Allur, Uppugundur
Wives of Veera Purusha Dutta
1) MahadeviBhattideva (Queen)
2) MahadeviRudradaraBhattarika (Ujjain princess)
3) He married his paternal aunt’s daughters Shanti Sri, Bapi Sri, Shasti Sri
Ehuvala Shanta Moola (AD 265-290)
u Ehuvala Shanta Moola is son of Veera Purusha Dutta.  Vaidika, Buddhist religions were patronised      in his regine.
u During his period, usage of Sanskrit started in inscriptions 
u On his 11th year of Coronation, his sister KondaBalisiri has constructed and donated a monastery at Nagarjuna Konda for Mahishasakas, a Buddist sect.
u His Army Chief Yelisiri, has constructed a temple “Sarvadevadivasam” for Lord Kumara Swamy
u Prince Veera Purrusha Dutta has constructed a shiva temple pushapabhadra
u A palace women has given charity to Nodagiri Swamy
u Army chief Yelisiri, has built a temple on his name Yelesaraswamy, and many temples on the northern banks of Krishna River.  He built a town there and developed it into a centre for Vedic Education.
u Yeleswaram is the holy place came on the name of Yelisiri.   It is North-east entrance of Srisailam.  
u Army Chief of Abhira Raja Saka Senani, Shivasena, has constructed Astabuja Narayana swamy temple on Nagarjuna Konda.
u During his period construction work of the temple went on fastly.
u During Shantamoola’s period, Navagraha, Kubera, Nodageshwara, Haarithi, Karthikeya temples were constructed.
u During his time, several temples were constructed in Manchikallu, Velpuru, Halanpuri, Vengi, Yeleswaram.
u One of his inscription was recently found in a pillar stone in Gummaduru.  This inscription, which in praakruta language reveals that there existed a Buddhist study centre in earlier days.
u He carved a Sanskrit inscription at Nagarjuna Konda.
RudraPurusha Dutta (A.D 290-300)
u RudraPurusha Dutta is son of EhuvalaShantamoola. He is the last king of Ikshvakas
u His inscriptions were found in Gurajala and Nagarjuna Konda
u Manchikallu inscription reveals that Pallava King Simha Varma defeated RudraPurushadatta
u The inscription was found at Manchikallu at Vijayapuri.
u Mydavolu inscription which was written by Pallava King Shiva Skanda Varma mentions about the fall out of Ikshavaka Kingdom.
Cultural scenario during Ikshavaka regime:
u Ikshvaka kings were known a Maharajas.  They are mentioned as Rajgya in charity inscriptions.
Administration
u There is a tradition of women using husband’s job title for their name. 
u For the administrative purpose, they have divided their kingdoms as States, Aaharas, Padhas. Rashtras were states that were ruled by Samantha kings.
u Satraps with titles MahaTalavara, MahaDandaNayaka assisted king in administration. Amathyas, Senapathi, Mahadandanayaka etc., were other employees who assisted the king.
Economy
u Shanthamula cleared the forests and brought new land under cultivation. Foreign trade existed in those days. They did business with Rome. Roman coins were found in Nagarjuna Konda. After the fallout of Roman Empire, the business with Rome gradually decreased.
u Commerce and industry diminished. Agriculture has become main source of economy. This has led to the fall of Buddhism.
u As business and commerce diminished, villages thrived themselves for self-sufficiency.
u On Nagarjuna Konda roman business base was found. It shows that Roman businessman were staying there.
u There is a regular mention about Nigama Sabha and SettiGrahpati categories in Ikshvakas inscriptions. 
u There is a mention about parnikaShreni (betel leaves) and PoosinShreni (sweets) in inscriptions
u During the excavations carried out at Nagarjuna Konda, houses of various professions were found.  In one house, gold ornaments along with the dyes used for making them were found. 
u Ear rings made with roman coins, necklaces were also found
u The official emblem of Ikshavaka was lion
u Names of the kings along with official emblems were encrypted on coins
u They used gold, lead and potin coins
u Coins with lion emblems were found in Krishna, Guntur, Godavari districts.  The coins with name “Samina” were minted during Shanta moola’s regime.  He was also known as IkshvakaSwamy.
u The coins with names mada-sa were minted by Veera Purusha Dutta.
u DeenaraMashaka were the names of the coins. 
Religious conditions
u Veeragal tradition was popular during those days. Veeragal means, worshipping the war heroes who martyred for king.
u Shantamoola was patron of Vedic religion.  He was devotee of VirupaakshapatiMahansena. He is devotee of Ujjain Mahasena. He performed many Yagnas. He donated Lands, cows to Brahmins. His Hiranyakoti Charity sculpture was found at Nagarjuna Konda. He helped for the spread of Brahmin religion.
u A picture of Shantamoola wearing the royal attire with right hand hold high and left hand abdomen was found at Nagarjuna Konda.
u During the excavations, AshwamedhaYagnavatika of Shantamoola was found
u Buddhism was wide spread during his period. Sister of Shantamoola, Shanti Siri has revived the Mahachaitya at Nagarjuna Konda. Buddhist Monk Bhadantananda supervised this revival works.
u Veera Purusha Dutta was initially a Vedic patron. Influenced by his paternal aunts and his wives he accepted Buddhism.
u Shantisiri has built a Chattushala rock atrium near Maha Chaitya at Nagarjuna Konda
u AparaMahavinashailis, Mahishashakas, BahuShrutiyas of various Buddhist sects lived in Viharas of Nagarjuna Konda
u Wife of Veera Purusha Dutta, Queen MahadeviBhattiniDevarani built a Devi Vihara on her name and donated it to Bahushrutiyas of Buddhism.
u Nagarjuna Konda was world renowned. Buddhist from various countries visited PaaravataMahavihara and Nagarjuna Konda
u On a sculpture on Nagarjuna Konda, we can see the picture of battle.  That belongs to Veera Purusha Dutta regime.
u MahaSangeekaas were there at Nagarjuna Konda. During that time, Buddhists worshipped Bodhi Tree, Triratna, Swastik, Dharma Chakra, Fish symbols. 
u Buddha belongs to Ikshvaka dynasty, and there was heavy praise on Buddha in their inscriptions.
u There was mention about Buddhist scriptures Dighanikaya, Maghanikaya, Panchamatruka in their inscriptions.
u The tradition of writing the names of Sculptors began from this period
u With the construction of Buddhist pillars, consecration pillars were also started. Consecration pillars (mudupu) were constructed after the desires were fulfilled.
u Gradually, dhupadeepa system increased in Bouddhaviharas, which lead to the fall of Buddhism. During the Ikshavakas, many Buddhists started writing in Sanskrit leaving Praakruta language. Due to this distance between Buddhists and common people increased. 
u According to Hiuentsang writings it came to know that in Vijayapuri there lived a Buddhist logician by name Bhava Viveka
u Andhaka was the name given to Andhra state Mahasangeekas.
Education-Literature
u Usage of Sanskrit in inscriptions began during Ikshavakas regime. 
u Mahayana Buddhists have taken Sanskrit language for their preaching and writings.  Hence, Sanskrit has become official and literary language.
u Vedic education was restricted to Brahmins
u Nagarjuna Konda was a famous educational centre. Students from many Asian countries visited Nagarjuna Konda was studying higher education in Buddhist literature
u There were telugu words like Vihuvala, Anikki, Bapi, Adavi, Remmanaka in Ikshvakas names.
u The sculptors of Nagarjuna Konda have given beautiful round script to the Telugu language
u On his 11th year of Coronation, EhuvalaShantamoola has put a Sanskrit inscription. This is the first Sanskrit inscription in Southern India.
Domestic and foreign students were studied at Dhanyakataka. There used to stay around 7700 Buddhist monks. 
u DapangSangarama was built based on the DhanyakatakaSangarama
u Almanacs with Tidhi, Vara, Star, Fortnight, months were under usage. There were seasons also.
u Nayasena, a patron of Jainism, who belongs to Karnataka wrote a book Dharma amrita Kavyam.
Constructions
u During Ikshavakas period Shaivism and Vaishnavism were popular
u There were temples in Vijayapuri for Lord Shiva, Vishnu and Shakti.  Ikshavakas are Shaivites.
u Vaishnavism was also popular.  Astabuja Narayana temple built during the period of EhuvalaShantamoola is the first Vaishnava temple in Andhra Kingdom.
u Hareeti Temple which was found during excavation in Nagarjuna Konda shows that during that period there was Shakti worship.
u Vijayapuri was a great Hindu centre. It came to know that women who sought children donated bangles at Hareeti Temple.  Hareeti is goddess of Children.
u Amaravati Sculptural tradition has entered final phase during Ikshvakas period.
u Velpuru was famous shrine for Hindus and Buddhists. There existed a Temple for Yama- BhootaGrahakaswamy
u Temples on Nagarjuna Konda were constructed according to Agama traditions
u Mahasena, Pushabhadra, Astabuja Narayana, Nodageshwara, Hareeti Temples built on Nagarjuna Konda belongs to their period.  They built a complicated Avabrudha bathing ghat. 
u Some temples were built in Elephant shaped. 
u During their period, Agama sculpture took complete shape. 
u Astabuja Narayana temple was designed with various pictures
u During Ikshvakas period, Buddhist Viharas, Pillars were constructed at Sriparvatam, Jaggaiahpet, Ramireddypalli,  Chinaganjam, etc
u Scholar Burges has commented that the Ajanta pictures are coloured versions of Jaggaiahpeta sculptures.
u Sati Sahagamana was first found in Amaravati Sculptures
u There were forced Sati sahagamanas
u Mandhata sculpture belonging to this period was found at Jaggaiahpeta
u There were 20 Viharas constructed at Nagarjuna Konda
Nagarjuna Konda Architecture 
1. Buddha comes from heaven. Kings goes towards Buddha. Five queens are seen objected for this.
2. Rejecting Queens Requests, King lays down and welcomes Buddha.
3.  While approaching Buddha, King with his left leg pushes the Shiva Linga.
4. With 8 followers, with ordinary clothes, King takes Sansyasa
5. King donates his propeprty and cash to Buddhist monks and poor
u These 5 sculptures were found at Nagarjuna Konda.  These are called speaking humanitarian sculptures
u Buddhist bases belonging to Ikshavaka period were found at Phanigiri, Gajulabanda, Vardhamanukota, Yeleswaram of Nalgonda district and Nelakondapalli and Mudigonda in Khammam district. 
Important points
u Capital of IkshavakaVijayapuri
u Puranas described Ikshavakas as Sri parvateeyas
u According to Scholar Kaldwel, birth place of Ikshavakas is Krishna banks.
Vasista Putra Sri Chantamoola
u Vasista Putra sriChantamoola is the founder of Ikshavaka kingdom
u He is devotee of Virupakshapati
u For land cultivation he donated lakhs of plows, cows to farmers
u AshwamedhaVedika, belongs to his period was found in Nagarjuna Konda.
Mathari Putra Sri Veera Purushadutta
u His period was golden era for Buddhism in Telangana
u Gaya was abode for Hinayana Buddhists, Nagarjuna Konda has become holy place for Mahayana Buddhists.
u Niece of King’s Treasurer Bodhi Sharma, UpasikaBodhasiri was a Buddhist patron.  She donated a lot to Buddhism.
u Veerapurusha Dutta had married daughters of his paternal aunts.
EhuvalaShantamoola
u During his regime, usage of Sanskrit on inscriptions was started.
u During his regime, there were huge temple constructions
u During his regime temples of Navagraha, Kubera, Nodageshwara, Hareeti, Kartikeya were built
u RudraPurushadutta was the last ruler of Ikshavakas
u During their period Samantha Kings with titles Mahatalavara and Mahadandanayakas were assisted the King.
u Roman coins and roman businessmen base was found at Nagarjuna Konda
u There was mention about betel leaves and sweets in some inscriptions
u Symbol of Ikshvakas Lion
u Coins by name Deenara and Mashaka were under usage.
Religion
u Veerapurushadutta was initially patron of Brahminism. Influenced by his wives and paternal aunts he converted into Buddhism.
u Nagarjuna Konda was world famous. Many from various countries visited PaaravataMahaviharam and Nagarjuna Konda
u During their period tradition of writing Sculptors name on the constructions was started
u Buddhist poets wrote in Sanskrit rather than Praakruta
u Hiuentsang described that Bhava Viveka lived in VijayapuriVihara
u MahaSangeekas in Andhra were known as Andhakas
u There were telugu words like Vihuvala, Anikki, Bapi, Adavi, Remmanaka in Ikshvakas names.
u EhuvalaChantamoolas inscription in Nagarjuna Konda was the e first Sanskrit inscription in South India.
u DapangSangarama was built based on the DhanyakatakaSangarama
u Almanacs with Tidhi, Vara, Star, Fortnight, months were under usage.
u Astabuja Narayana temple built during the period of EhuvalaShantamoola is the first Vaishnava temple in Andhra Kingdom.
u The official language during their period was Praakruta.
u Temples on  Nagarjuna Konda were built on Agama tradition
u Madhata Sculpture of this period was found at Jaggaiah pet. 

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...