Wednesday, 23 January 2019

గురువారం నింగిలోకి పి ఎస్ ఎల్ వి -సి 44

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి గురువారం 
 రాత్రి 11 :37 నిమిషాలకు పోలార్ ఉపగ్రహ వాహక నౌక  పి ఎస్ ఎల్ వి -సి 44 నింగిలోకి పంపిస్తున్నారు.
దీని ప్రత్యేకతలు 
ఈ నౌక విద్యార్థులు తయారు చేసిన కలాం షాట్ తో పాటు మైక్రో షాట్ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశ పెడుతుంది.
పి ఎస్ ఎల్ వి శ్రేణి లో ఇది 46 వ వాహక నౌక.
దీనికి రెండు స్ట్రాఫన్ బూస్టర్స్ మాత్రమే ఏర్పాటు చేశారు .

No comments:

telangana neighbouring states

One of India's largest states, Telangana is situated in the heart of the Indian subcontinent. Telangana State is bordered by the states ...