Monday, 28 January 2019

అకాంగువా పర్వతాన్ని అధిరోహించిన రెండో భారతీయుడు తరుణ్‌ జోషి

  • దక్షిణార్ధగోళంలో అత్యంత ఎత్తయిన అకాంగువా మంచు పర్వతాన్ని హైదరాబాద్‌ పోలీస్‌ సంయుక్త కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి  2019 జనవరి 24న అధిరోహించారు.
  • అర్జెంటీనాకు సమీపంలో ఉన్న ఈ మంచు పర్వతం ఎత్తు 22,637 అడుగు. ఈ పర్వతాన్ని డాక్టర్‌ తరుణ్‌ జోషి సహా ముగ్గురు సభ్యులతో కూడిన బృందం కేవలం 14.15 గంటల్లో ఎక్కింది
  • ఈ పర్వతం అధిరోహించిన రెండో భారతీయుడిగా తరుణ్‌ జోషి రికార్డు సృష్టించారు.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...