Monday, 28 January 2019

గాడ్స్ ఆన్ అర్త్- తిరుమల చరిత్ర పుస్తకావిష్కరణ


డాక్టర్ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి రచించిన ‘గాడ్స్ ఆన్ అర్త్- తిరుమల చరిత్ర’ పుస్తకాన్ని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ఆవిష్కరించారు.
హైదరాబాద్‌లో జనవరి 27న జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అధ్యక్షత వహించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా రచయిత సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ.. తిరుమల విశేషాలను, విజయనగర రాజులు, శ్రీవారి వైభవాన్ని పుస్తకంలో వివరించానని తెలిపారు.
క్విక్ రివ్యూ :ఏమిటి : గాడ్స్ ఆన్ అర్త్- తిరుమల చరిత్ర పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : డాక్టర్ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి
ఎక్కడ : హైదరాబాద్

1 comment:

Unknown said...

బుక్ పిడిఎఫ్ కావాలి

telangana neighbouring states

One of India's largest states, Telangana is situated in the heart of the Indian subcontinent. Telangana State is bordered by the states ...