Tuesday, 25 June 2019

బీజేపీ రాజస్థాన్ చీఫ్ ML. సైని మృతి

  • బీజేపీ రాజస్థాన్ స్టేట్ చీఫ్ మదన్ లాల్ సైనీ (75) ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీ ఎయిమ్మ్ ఆస్పత్రిలో జూన్ 24న మరణించారు. 
  • 2017 లో బీజేపీ రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 
  • 2018 లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ పార్టీ నియమించింది.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...