Friday, 10 March 2023

సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా సీ శేఖర్‌ రెడ్డి

 సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా సీ శేఖర్‌ రెడ్డి వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 2023-24 ఏడాదికిగాను చైర్మన్‌గా సీ శేఖర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా సాయి డీ ప్రసాద్‌ ఎంపికయ్యారు.


No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...