Monday, 21 January 2019

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా సుధీర్‌ భార్గవ

  • కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ)గా సుధీర్‌ భార్గవ నియమితులయ్యారు. సుధీర్‌ నాలుగేళ్లపాటు సీఐసీగా కొనసాగుతారు.
  • ఆయన 1979 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. సామాజిక న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. 2015 జూన్‌ నుంచి కేంద్ర సమాచార కమిషన్‌లో సమాచార కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...