Wednesday, 29 April 2020

బేతు అశోక్ గారి సహకారంతో నిరుపేదలకు బియ్యం పంపిణి

కరోనా లాక్ డౌన్ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు నావంతుగా ఏదయినా చేయాలనే ద్యేయంతో బేతు అశోక్ మెట్పల్లి గారు రామడుగు మండల్ రామచంద్రపురం గ్రామం లోని 50 కుటుంబాలకు 10కేజీల బియ్యం నిత్యావసర సరుకులను క్రీస్తు ధ్యాన మందిరం పాస్టర్ పాల్, లాజర్ గార్ల  ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఇంతే కాకుండామెట్పల్లి   పరిసర గ్రామాల ప్రజలకు మొత్తం 250 కుటుంబాలకు ఈ 25 కేజీ ల బియ్యం, సరుకులు పంపిణీ చేయడం జరిగింది. 

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...