Wednesday, 29 April 2020

బేతు అశోక్ గారి సహకారంతో నిరుపేదలకు బియ్యం పంపిణి

కరోనా లాక్ డౌన్ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు నావంతుగా ఏదయినా చేయాలనే ద్యేయంతో బేతు అశోక్ మెట్పల్లి గారు రామడుగు మండల్ రామచంద్రపురం గ్రామం లోని 50 కుటుంబాలకు 10కేజీల బియ్యం నిత్యావసర సరుకులను క్రీస్తు ధ్యాన మందిరం పాస్టర్ పాల్, లాజర్ గార్ల  ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఇంతే కాకుండామెట్పల్లి   పరిసర గ్రామాల ప్రజలకు మొత్తం 250 కుటుంబాలకు ఈ 25 కేజీ ల బియ్యం, సరుకులు పంపిణీ చేయడం జరిగింది. 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...