- పోలాండ్లో జరిగిన కుట్నో అథ్లెటిక్స్ మీట్లో భారత అథ్లెట్లు 4 బంగారు పతకాలు సాధించారు.
- వివిధ విభాగాలలో విజేతల జాబితా
- హిమా దాస్ స్వర్ణం సాధించగా, వి.కె.విస్మయ మహిళల 200 మీ రేసులో రజతం సాధించింది.
- పురుషుల 200 మీ రేసులో ముహమ్మద్ అనాస్ స్వర్ణం సాధించాడు.
- పురుషుల 400 మీటర్ల హర్డిల్స్లో ఎం పి జబీర్ స్వర్ణం సాధించగా, జితిన్ పాల్ కాంస్య పతకాన్ని సాధించాడు.
- మహిళల 400 మీటర్ల రేసులో పి సరితాబెన్ (బంగారు), సోనియా బైశ్యా (రజతం), ఆర్ విత్య (కాంస్య) గెలుపొందారు.
Monday, 8 July 2019
కుట్నో అథ్లెటిక్స్ మీట్లో భారత్కు 4 బంగారు పతకాలు
Subscribe to:
Post Comments (Atom)
bio mechanics in sports
భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment