Friday, 5 July 2019

డబ్ల్యూఈఎఫ్ సమావేశంలో హసీనా

చైనాలోని డాలియన్ నగరంలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా జూలై 3న ప్రసంగించారు.భారత్‌తో సంబంధాలపై ఆమె స్పందిస్తూ.. ‘మా సంబంధాలు సహజసిద్ధమైనవి. మా(బంగ్లాదేశ్) స్వాతంత్య్రం కోసం మేము, భారత్ కలిసికట్టుగా రక్తం చిందించాం. మా సంబంధాలు రూ.వేల కోట్ల వాణిజ్యానికి మించినవి’ అని పేర్కొన్నారు. చైనాతోనూ తమ సంబంధాలు బాగున్నాయని హసీనా తెలిపారు. 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...