చైనా రాజధాని బీజింగ్లో డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారీ స్టార్ఫిష్ ఆకారంలో చైనా ప్రభుత్వం నిర్మిస్తోంది.పది ఫుట్బాల్ మైదానాలకు సమానమైన స్థలంలో రూ. 1.20 లక్షల కోట్ల (17.5 బిలియన్ డాలర్ల)తో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. 2025 కల్లా నాలుగు రన్వేలతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ విమానాశ్రయం ఏడాదికి 7.2 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరవేయగలదు. 2040 కల్లా మిలిటరీకి ప్రత్యేక రన్వే సహా మొత్తం ఎనిమిది రన్వేలతో సిద్ధం కానుంది.చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్ల వేడుకల(సెప్టెంబరు 30) సందర్భంగా డాక్సింగ్ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. 1949 అక్టోబర్ 1న మావో జెడాంగ్ పీపుల్స్ రిపబ్లిక్ను స్థాపించారు.
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment