దుబాయి విమానాశ్రయంలోని మూడు టెర్మినళ్ళతోపాటు యూఏఈలోని అంతర్జాతీయ విమానశ్రయంలోనూ నేరుగా రూపాయిలను వినియోగించుకునే అవకాశం జూలై 1 నుంచి అందుబాటులోకి వచ్చింది.రూ.100 నుంచి రూ.2000 వరకూ విలువగల వస్తువులు, సేవలను మన రూపాయిలతో పొందవచ్చు. చిల్లర ఇవ్వాల్సి వస్తే దిర్హాముల్లో తిరిగి చెల్లిస్తారు. ఈ విమానాశ్రయాల్లో ఇప్పటి వరకూ 15 రకాల కరెన్సీని నేరుగా అనుమతిస్తున్నారు. ఇప్పుడు భారతీయ కరెన్సీ పదహారోది అవుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment