Friday, 5 July 2019

సరోగసి బిల్లుకు కేబినెట్ ఆమోదం

అద్దెగర్భం(సరోగసి)ని వాణిజ్యపరంగా వినియోగించుకోవడంపై నిషేధం విధిస్తూ తెచ్చిన సరోగసి(నియంత్రణ) బిల్లు-2019ను కేంద్ర కేబినెట్ జూలై 3న ఆమోదించింది.కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే సరోగసి ప్రక్రియకు అర్హులని బిల్లులో స్పష్టం చేశారు. ఈ బిల్లు ప్రకారం మానవ అండాలను కొనుగోలు చేయడం నిషేధం. 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...