Thursday, 4 July 2019

యురేనియం పరిమితిని దాటేశాం: ఇరాన్

2015 నాటి అణు ఒప్పందంలో నిర్దేశించిన దాని కన్నా ఎక్కువగా యురేనియంను తాము నిల్వచేశామని ఇరాన్ జూలై 1న ప్రకటించింది.ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావద్ జరీఫ్ మాట్లాడుతూ అణుఒప్పందంలో పరిమితి విధించిన 300 కిలో గ్రాముల కన్నా ఎక్కువగానే మేం యూరేనియంను నిల్వ చేశామని చెప్పారు. ఈ ఒప్పందం నుంచి అమెరికా 2018 ఏడాదిలో బయటకు వెళ్లిపోవడం, అనంతరం ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించడం తెలిసిందే.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...