Thursday, 4 July 2019

సెయింట్‌గా కేరళ నన్ మరియం త్రేసియా

కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని మరియం త్రేసియా చిరమేల్ మన్‌కిడియాన్‌ను 2019, అక్టోబర్‌లో పునీత (సెయింట్)గా పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించనున్నారు.ఈ మేరకు మరియం త్రేసియా భక్తబృందం జూలై 2న తెలిపింది. 1876లో కేరళలోని త్రిసూర్ జిల్లాలో జన్మించిన మరియం త్రేసియా 1926 జూన్ ఎనిమిదో తేదీన కాలధర్మం చెందారు. త్రేసియాను 2000 సంవత్సరంలో నాటి పోప్ జాన్‌పాల్-2 రోమ్‌లో బీటిఫై చేశారు.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...