కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని మరియం త్రేసియా చిరమేల్ మన్కిడియాన్ను 2019, అక్టోబర్లో పునీత (సెయింట్)గా పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించనున్నారు.ఈ మేరకు మరియం త్రేసియా భక్తబృందం జూలై 2న తెలిపింది. 1876లో కేరళలోని త్రిసూర్ జిల్లాలో జన్మించిన మరియం త్రేసియా 1926 జూన్ ఎనిమిదో తేదీన కాలధర్మం చెందారు. త్రేసియాను 2000 సంవత్సరంలో నాటి పోప్ జాన్పాల్-2 రోమ్లో బీటిఫై చేశారు.
No comments:
Post a Comment