Tuesday, 16 July 2019

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌

 ఒడిశాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా  నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.
చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా అనసూయ ఊకేను నియమించారు. బిశ్వభూషణ్‌ ప్రముఖ న్యాయవాది. జనసంఘ్‌, జనతా పార్టీలో ఆయన పనిచేశారు.బిశ్వభూషణ్‌ రచయిత కూడా. ఒడియాలో ఆయన పలు గ్రంథాలు రాశారు

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...