భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిర్వహణలో ఆధార్ సేవా కేంద్రాలు మొదటిసారిగా ఢిల్లీ, విజయవాడలలో జూలై 2న ప్రారంభమయ్యాయి.2019, ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా మరో 53 నగరాల్లో 114 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం అంచనా వ్యయం రూ.300-400 కోట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలో అక్షరధామ్ మెట్రో స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటైన సేవా కేంద్రం రోజుకు 1,000 నమోదు/నవీకరణ అభ్యర్థనలను పూర్తిచేయనుండగా.. విజయవాడ కేంద్రం 500 వరకు అభ్యర్థనలను పూర్తిచేయనుంది.
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment