Monday, 28 January 2019

అకాంగువా పర్వతాన్ని అధిరోహించిన రెండో భారతీయుడు తరుణ్‌ జోషి

  • దక్షిణార్ధగోళంలో అత్యంత ఎత్తయిన అకాంగువా మంచు పర్వతాన్ని హైదరాబాద్‌ పోలీస్‌ సంయుక్త కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి  2019 జనవరి 24న అధిరోహించారు.
  • అర్జెంటీనాకు సమీపంలో ఉన్న ఈ మంచు పర్వతం ఎత్తు 22,637 అడుగు. ఈ పర్వతాన్ని డాక్టర్‌ తరుణ్‌ జోషి సహా ముగ్గురు సభ్యులతో కూడిన బృందం కేవలం 14.15 గంటల్లో ఎక్కింది
  • ఈ పర్వతం అధిరోహించిన రెండో భారతీయుడిగా తరుణ్‌ జోషి రికార్డు సృష్టించారు.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...