Tuesday, 22 January 2019

దేశంలో ఉత్తమ పార్లమెంటు సభ్యుల్లో ఒకరిగా నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎంపికయ్యారు.

దేశంలో ఉత్తమ పార్లమెంటు సభ్యుల్లో ఒకరిగా నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎంపికయ్యారు.
  • ఫేమ్‌ ఇండియా-ఆసియా పోస్ట్‌ మేగజైన్‌ నిర్వహించిన శ్రేష్ణ్‌ సంసద్‌ (ఉత్తమ పార్లమెంటేరియన్‌) సర్వేలో ఎంపిక చేసిన 25 మంది ఉత్తమ ఎంపీల జాబితాలో ఆమెకు స్థానం లభించింది.
  • పార్లమెంట్‌కు హాజరు, చర్చల్లో భాగస్వామ్యం, ప్రశ్నలు అడగడం, సామాజిక సేవ, ప్రజలకు అందుబాటులో ఉండటం తదితర అంశాల ప్రాతిపదికన సర్వే నిర్వహించారు.
  • ఈ నెల 31న దిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో కవిత ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...