- గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అత్యుత్తమ పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల జాబితాను ప్రకటించింది.
- ప్రముఖ రచయిత అయిన గీతా మెహతా కూడా ఈ జాబితాలో ఉన్నారు
- ఆమె ఆ పురస్కారాన్ని స్వీకరించడానికి నిరాకరించారు.
- త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గీతా మెహతా ఈ అవార్డును తిరస్కరించారు.
- ఈ సమయంలో తాను అవార్డు తీసుకోవడం సముచితం కాదని, అందుకే తిరస్కరిస్తున్నానని తెలిపారు
Monday, 28 January 2019
పద్మశ్రీ ని తిరస్కరించిన గీతా మెహతా
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...

No comments:
Post a Comment