- అండమాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడి 2018 డిసెంబర్ 31న నికోబార్ దీవుల్లోని 3 దీవులకు కొత్త పేర్లను పెట్టారు.
- ద రోస్ ఐలాండ్ దీవికి నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ద్వీప్గా, ద నెయిల్ ఐలాండ్కి షాహీద్ ద్వీప్, హావ్లాక్ ఐలాండ్కి స్వరాజ్ ద్వీప్గా పేర్లను ప్రకటించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చంద్రబోస్ తొలిసారి జాతీయ జెండాను ఎగరువేసి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా పేర్లను పెడుతున్నట్లు మోడి వెల్లడించారు.
- ఈ సందర్భంగా 75 రూపాయ నాణేన్ని, నేతాజీ స్మారక స్టాంపును ప్రధాని విడుదల చేశారు. త్వరలోనే నేతాజీ పేరుతో విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Monday, 21 January 2019
అండమాన్ దీవుల పేర్లు మార్పు
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment