Monday, 21 January 2019

71 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై భారత్ టెస్టు సిరీస్ విజయం సాధించింది

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో మట్టికరిపించాలి. టెస్టు సిరీస్‌ గెలవాలి’ అన్నది ప్రతి భారత క్రికెటర్‌ కలే కాదు.. ప్రతి భారత అభిమాని కల కూడా
. ప్రపంచకప్‌ గెలవడం నుంచి టెస్టు నంబర్‌వన్‌ కావడం వరకు ఎన్నో గొప్ప విజయాలు సాధించినా, ఎన్నో మైలురాళ్లు అందుకున్నా ఇన్నాళ్లు ఆ లోటు వెంటాడుతూనే ఉంది. కానీ 71 ఏళ్ల తర్వాత .
 ఆస్ట్రేలియా గడ్డపై టీమ్‌ఇండియా సిరీస్‌ను చేజిక్కించుకుంది.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...