- వృద్ధ కళాకారుల పింఛన్ను ప్రభుత్వం 1500 రూ పెంచింది
- నెలకు రూ.1,500 ఉండగా దీన్ని రూ.3వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది.
- జనవరి నుంచి ఈ పెంపు వర్తింపజేస్తుంది
- లబ్ధిదారుల ఎంపికకు సర్కారు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
- 58 ఏళ్లు నిండి, వృత్తిపరంగా కళాకారుడై, దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఏ ఇతర పింఛన్నూ పొందుతూ ఉండరాదు.
Sunday, 10 February 2019
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధ కళాకారుల పింఛన్ 3వేలకు పెంచింది
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment