Friday, 15 February 2019

భారత్‌లోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్‌ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌


  • భారత్‌లోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఇండియన్‌ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌కు రంగం సిద్ధమైంది.
  •  ఫిబ్రవరి 15,16 న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఈ టోర్నీ జరగనుంది.
  • భారత అగ్రశ్రేణి రిథమిక్‌ జిమ్నాస్ట్‌ మేఘనతో సహా అంతర్జాతీయ జిమ్నాస్ట్‌లు ఈ టోర్నీలో పోటీపడనున్నారు. 
  • ఈ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మేఘన సాధన షురూ చేసింది

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...