Saturday, 16 February 2019

ప్రపంచ బ్యాంకుతో భారతదేశం చట్టబద్ధమైన ఒప్పందాలపై సంతకం చేసింది




  • హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం (GoHP) మరియు ప్రపంచ బ్యాంక్లు గ్రేటర్ షిమ్లా ప్రాంత పౌరులకు క్లీన్ మరియు pure  త్రాగునీటిని తీసుకురావటానికి 40 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకాలు చేసారు. 
  • వీరు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన నీటి కొరత మరియు నీటి వలన కలిగే అంటురోగాలను ఎదుర్కొంటున్న వారు.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...