Wednesday, 13 February 2019

భారత దేశ భూటాన్ రాయబారిగా రుచిరా కాంబోజ్ నియామకం


  • భూటాన్ కు  భారత రాయబారిగా రుచిరా కంబోజ్ నియమించబడ్డారు.
  •  ఆమె 2017 నుంచి దక్షిణాఫ్రికాకు భారత హై కమిషనర్ గా పని చేస్తోంది .
  • ఈమె  1987-కాడర్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఆఫీసర్), త్వరలోనే ఈ నియామకాన్ని చేపట్టనున్నారు.
  •  కంబోజ్ గతంలో UNESCO (పారిస్) కు భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధికి రాయబారి గా  పనిచేశారు, .

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...