- ఫిబ్రవరి నెల 20 నుంచి 23వ తేదీ వరకు సిడ్నీ, మెల్బోర్న్లలో జరిగే ది ఆస్ట్రేలియా ఇండియా యూత్ డైలాగ్ (ఏఐవైడీ)-2019కు తెలుగు యువతేజం గుండు రాజా కార్తికేయ ఎంపికయ్యారు.
- భారత్ నుంచి ఎంపికైన పదకొండు మంది యువ ప్రతినిధుల్లో ఒకరైన రాజా కార్తికేయ న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సచివాలయంలో రాజకీయ వ్యవహారాల అధికారిగా పనిచేస్తున్నారు.
- ఆస్ట్రేలియా, భారత్కు చెందిన 30 మంది యువప్రతిభావంతులు సిడ్నీ, మెల్బోర్న్లలో జరిగే సమ్మేళనంలో పాల్గొంటారు.
Friday, 8 February 2019
ది ఆస్ట్రేలియా ఇండియా యూత్ డైలాగ్’(ఏఐవైడీ)-2019కు తెలుగు యువతేజం రాజా కార్తికేయ ఎంపిక
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment