Sunday, 10 March 2019

తెలంగాణలో కొత్తగా 4 మండలాలు

తెలంగాణలో కొత్తగా 4 మండలాలు ఏర్పాటయ్యాయి. మండలాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. దాంతో సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, నిజామాబాద్‌ జిల్లాలోని వర్ని మండలాన్ని పునర్‌వ్యవస్థీకరించి మోస్రా, చండూరు మండలాలను ఏర్పాటు చేశారు.  

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...