- అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ముగ్గురు మధ్యవర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
- సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా అధ్యక్షతన ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు సభ్యులుగా ఈ మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటయింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.ఎ.నజీర్లతో కూడిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
- మధ్యవర్తుల మండలిని నియమించడానికి చట్టప్రకారం ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది.
- తొలి ఫిర్యాదుదారుడు ఎం.సిద్ధిక్
- సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉండాలని 2017 మార్చి 21న సుప్రీంకోర్టు సూచించింది.
Sunday, 10 March 2019
అయోధ్యపై సంప్రదింపుల కోసం ముగ్గురు ప్రముఖులను నియమించిన సుప్రీంకోర్టు
Subscribe to:
Post Comments (Atom)
bio mechanics in sports
భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment