Sunday, 10 March 2019

ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన

ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 8న శంకుస్థాపన చేశారు.
Current Affairsఅలాగే లక్నో ఉత్తర-దక్షిణ కారిడార్ మెట్రో సేవలను ప్రారంభించిన ఆయన వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం అప్రోచ్ రోడ్డు-సుందరీకరణ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. మరోవైపు లక్నోలో ఇటీవల కశ్మీరీ వ్యాపారులపై కొందరు దుండగులు దాడిచేసిన నేపథ్యంలో ప్రధాని స్పందించారు. దేశవ్యాప్తంగా కశ్మీరీలపై దాడులు చేస్తున్న అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...