Sunday, 10 March 2019

ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన

ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 8న శంకుస్థాపన చేశారు.
Current Affairsఅలాగే లక్నో ఉత్తర-దక్షిణ కారిడార్ మెట్రో సేవలను ప్రారంభించిన ఆయన వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం అప్రోచ్ రోడ్డు-సుందరీకరణ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. మరోవైపు లక్నోలో ఇటీవల కశ్మీరీ వ్యాపారులపై కొందరు దుండగులు దాడిచేసిన నేపథ్యంలో ప్రధాని స్పందించారు. దేశవ్యాప్తంగా కశ్మీరీలపై దాడులు చేస్తున్న అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...