Friday, 8 March 2019

సైక్లింగ్‌ సమాఖ్య మాజీ ఉపాధ్యక్షుడు కన్నుమూత

భారత సైక్లింగ్‌ సమాఖ్య మాజీ ఉపాధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సైక్లింగ్‌ సంఘం మాజీ కార్యదర్శి పి.సురేశ్‌ గురువారం తుదిశ్వాస విడిచారు. బన్సిలాల్‌పేట్‌లో నివాసం ఉంటున్న ఆయన గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సురేశ్‌ మృతి పట్ల తెలంగాణ సైక్లింగ్‌ సంఘం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. శుక్రవారం అంత్యక్రియలు జరుగనున్నాయి.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...