దేశంలో బాగా వెనుకబడిన జిల్లాలను ప్రగతి పథంలోకి నడిపించేందుకు నీతిఆయోగ్ చేపట్టిన ‘ఆశావహ జిల్లాల అభివృద్ధి పథకం’ (2018-19) అమలులో ఝార్ఖండ్కు చెందిన మూడు జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా 112 జిల్లాలు ఈ పథకానికి ఎంపిక కాగా ఝార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్ర, సాహిబ్గంజ్, హజారీబాగ్ ముందు వరసలో నిలిచాయి. బుధవారం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ ఈ ర్యాంకులను విడుదల చేశారు. ఆరోగ్యం, పౌష్టికాహారం పరామితుల్లో ఈ మూడు జిల్లాలు మంచి పనితీరు కనబరిచాయి.
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment