ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కలికిరి సమీపంలో ఏర్పాటైన ఐటీబీపీ (ఇండో టిబెటెన్ బార్డర్ పోలీస్) 53వ బెటాలియన్ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ మార్చి 6న న్యూఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

క్విక్ రివ్యూ :ఏమిటి : ఐటీబీపీ 53వ బెటాలియన్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్
ఎక్కడ : కలికిరి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
No comments:
Post a Comment