Sunday, 10 March 2019

ప్రియాంక దూబేకు చమేలీదేవి జైన్ అవార్డు

ప్రముఖ పాత్రికేయురాలు, బీబీసీ ఢిల్లీ బ్యూరో ద్విభాషా వ్యాఖ్యాత ప్రియాంక దూబే ప్రతిష్టాత్మక చమేలీదేవి జైన్ అవార్డు-2018కు ఎంపికయ్యారు.
Current Affairsఢిల్లీలో మార్చి 9న నిర్వహించనున్న కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. పరిశోధనాత్మక జర్నలిజంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ప్రియాంకకు ఈ అవార్డు దక్కింది. పాత్రికేయంలో అసమాన ప్రతిభ చూపిన మహిళలకు గత 37 ఏళ్లుగా స్వాతంత్య్ర సమరయోధురాలైన చమేలిదేవి జైన్ పేరిట అవార్డును బహూకరిస్తున్నారు

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...