ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, గొప్ప మానవతామూర్తి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి (86) శుక్రవారం తెల్లవారుజామున చనిపోయారు .గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1933 అక్టోబరు 13న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన్మించారు. ఆమె భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు సైతం ప్రముఖ రచయితే. కోట్ల విజయభాస్కరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పని చేశారు
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment