తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చైర్మన్గా జస్టిస్ స్వరూప్రెడ్డి నియమితులయ్యారు.ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్రెడ్డి జూన్ 27న జీవో 98 జారీ చేశారు. అలాగే ఏఎఫ్ఆర్సీ కమిటీ ఏర్పాటుతోపాటు సభ్యులను కూడా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2016-17 నుంచి 2018-19 వరకు ఆయనే ఏఎఫ్ఆర్సీ చైర్మన్గా వ్యవహరించారు. ఏఎఫ్ఆర్సీకి చైర్మన్ను నియమించడంతో ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు వేగం కానుంది.
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment