Tuesday, 25 June 2019

రైతుల దినోత్సవం

మొట్ట మొదటి సారిగా దేశం లోనే రైతులకు ఉచిత  విద్యుత్ ప్రకటించిన  డాక్టర్ Y.S. రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని జులై 8 ని 2019 నుంచి రైతు దినోత్సవంగా జరపడానికి  ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం 2019 జూన్ 24న నిర్ణయించింది

జూలై 8  --    రైతుదినో త్సవం 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...