Tuesday, 25 June 2019

బీజేపీ రాజస్థాన్ చీఫ్ ML. సైని మృతి

  • బీజేపీ రాజస్థాన్ స్టేట్ చీఫ్ మదన్ లాల్ సైనీ (75) ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీ ఎయిమ్మ్ ఆస్పత్రిలో జూన్ 24న మరణించారు. 
  • 2017 లో బీజేపీ రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 
  • 2018 లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ పార్టీ నియమించింది.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...