Wednesday, 26 June 2019

రా’ ఛీప్‌గా సామంత్ గోయెల్

విదేశీ నిఘా వ్యవహారాలను పర్యవేక్షించే కీలక విభాగమైన ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ (రా) ఛీప్‌గా సామ్‌ంత్ గోయెల్, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) డెరైక్టర్‌గా అరవింద్ కుమార్ నియమితులయ్యారు.
Current Affairsఈ మేరకు జూన్ 25న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరూ 1984 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన అధికారులు. సామంత్ పంజాబ్ కేడర్‌కు చెందినవారు కాగా.. అరవింద్ కుమార్ అసొం-మేఘాలయ కేడర్‌లో పనిచేశారు.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...