Wednesday, 18 September 2019

ఫరూక్కు ఇల్లే జైలు.. ఆయనపై కఠిన చట్టం ప్రయోగం. విచారణ లేకుండా 3-6 నెలల పాటు నిర్బంధానికి వీలు :


i.          జమ్మూ-కశ్మీర్మాజీ ముఖ్యమంత్రి ఫరూక్అబ్దుల్లాను కఠినమైన ప్రజా భద్రత చట్టం (పీఎస్) కింద అధికారులు అరెస్టు చేశారు. మరోవైపు వీలైనంత త్వరగా రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించింది
ii.       ఫరూక్అబ్దుల్లాపై తాజాగా ప్రయోగించిన పీఎస్ఏను ఆయన తండ్రి, నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి షేక్అబ్దుల్లాయే 1978లో అమల్లోకి తెచ్చిన విషయం గమనార్హం. రాష్ట్రంలో కలప స్మగ్లర్లను ఎదుర్కోవడానికి ఆయన చట్టాన్ని చేశారు
iii.     పీఎస్ కింద జమ్మూ-కశ్మీర్మాజీ ముఖ్యమంత్రి ఒకరు అరెస్టు కావడం ఇదే మొదటిసారి

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...