i.
నగదు లావాదేవీలను వీలైనంత వరకు తగ్గించి, నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూ.కోటికి మించి చేసే నగదు ఉపసంహరణలపై 2 శాతం మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) విధించాలని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వ్యవసాయ రంగానికి ఉపశమనం కలిగించే ఓ నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీల ద్వారా రూ.కోటికి మించి చేసే నగదు చెల్లింపులకు టీడీఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానుంది
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment