Wednesday, 18 September 2019

రూ.కోటి మించి ఉపసంహరించినా మార్కెట్ కమిటీలకు టీడీఎస్ మినహాయింపు :

i.          నగదు లావాదేవీలను వీలైనంత వరకు తగ్గించి, నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూ.కోటికి మించి చేసే నగదు ఉపసంహరణలపై 2 శాతం మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధించాలని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. విషయంలో వ్యవసాయ రంగానికి ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
 వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్కమిటీల ద్వారా రూ.కోటికి మించి చేసే నగదు చెల్లింపులకు టీడీఎస్నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానుంది

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...