Wednesday, 18 September 2019

ప్రధానమంత్రి బహుమతుల ఈ-వేలం ప్రారంభం :


i.          తనకు ఏడాది కాలంలో వచ్చిన జ్ఞాపికలు, బహుమతులను వేలం వేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మేరకు వేలంలో ఉంచిన జ్ఞాపికలు, బహుమతుల చిత్రాలను ఆయన ట్విటర్లో ఉంచారు.
ii.       శనివారం(September 14) మొదలైన వేలం అక్టోబరు 3 వరకు కొనసాగనుంది. ఇలా సమకూరిన మొత్తాన్ని గంగ ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామి గంగ కార్యక్రమానికి అందజేయనున్నట్లు మోదీ తెలిపారు.
iii.      వేలంలో పాల్గొనాలనుకునేవారు pmmementos.gov.in ను సందర్శించాలని సూచించారు. మరోవైపు, మోదీకి గత ఏడాది కాలంలో లభించిన 2,700 బహుమతుల్లో 500 వస్తువులను దిల్లీలో నేషనల్గ్యాలరీ ఆఫ్మోడర్న్ఆర్ట్లో ప్రదర్శిస్తున్నారు.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...