Thursday, 12 September 2019

ఇరాక్లోని షియా పవిత్ర క్షేత్రం వద్ద ఘోర దుర్ఘటన


i              ఇరాక్లోని కర్బలా నగరంలో షియాలకు చెందిన ప్రఖ్యాత పవిత్ర క్షేత్రం వద్ద జరిగిన భారీ తొక్కిసలాటలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
ii.       బాగ్దాద్కు 100 కి.మీ. దూరాన ఉన్న ఇమామ్హుస్సేన్పవిత్ర క్షేత్రానికి ఆషురా (మొహరంలో పదో రోజు) పవిత్ర దినాన అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
iii.     మహమ్మద్ప్రవక్త మనుమడు ఇమామ్హుస్సేన్స్మృత్యర్థం షియాలు కర్బలాలో మత సంప్రదాయాలకు అనుగుణంగా ఆషురాను జరుపుతారు. ఇరాక్నలుమూలల నుంచే కాకుండా అనేక ఇతర దేశాల నుంచి కూడా షియాలు తరలివస్తుంటారు

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...