Friday, 13 September 2019

భారత్కు అగ్రస్థానం @ ట్రాక్ ఆసియా కప్ సైక్లింగ్ :

i.ట్రాక్ ఆసియా కప్ సైక్లింగ్లో భారత్ ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. 10 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్య పతకాలతో పతకాల పట్టికలో అగ్రస్థానం సాధించింది.
ii.ఉజ్బెకిస్థాన్ (4 స్వర్ణాలు, 3 రజతాలు) రెండో స్థానంలో నిలిచింది.
iii.భారత సైక్లిస్ట్ రొనాల్డో లైతోంజామ్ ఈ మీట్ జూనియర్ ఈవెంట్లలో నాలుగు స్వర్ణాలు సాధించాడు.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...