Friday, 13 September 2019

రైల్వే ట్రైబ్యునల్ బెంచ్ హెడ్క్వార్టర్లుగా అమరావతి, సికింద్రాబాద్ :

i.దేశవ్యాప్తంగా 20 రైల్వే క్లెయిమ్స్ ట్రైబ్యునల్ బెంచ్ ప్రధాన కార్యాలయాలను రైల్వేశాఖ ప్రకటించింది. ఏపీకి అమరావతి, తెలంగాణకు సికింద్రాబాద్లను హెడ్క్వార్టర్లుగా పేర్కొంది.
ii.దక్షిణాదికి సంబంధించి సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉంటుంది. దీని పరిధిలోకి అమరావతి, బెంగళూరు, చెన్నై, ఎర్నాకుళం, సికింద్రాబాద్ ట్రైబ్యునల్ బెంచ్లు వస్తాయి

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...